Home » people
తెలంగాణలో కొత్తగా 1178 కరోనా కేసులు నమోదయ్యాయ. ఇవాళ తొమ్మిది మంది మృతి చెందారు. ఇవాళ కరోనా నుంచి మరో 1714 మంది బాధితులు కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 736 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 33,402 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 348 మృ�
తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం (జులై 10, 2020) ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1013 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 32,224 కు చేరింది. మొత్తం కరోనా సోకి 339 మంది మృతి చెందారు.
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనేవుంది. తెలంగాణలో కొత్తగా 1,879 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనేవుంది. రాష్ట్రంలో కరోనా కేసులు 20 వేల దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 1,892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ. ఒక్క జీహెచ్ ఎంసీలోనే 1,658 కేసులు నమోదు కావడం గమనార్హం. శుక్రవారం (జులై 3, 2020) కరోనాతో ఎనిమిది మంది మృతి చెందార�
వందే భారత్ మిషన్ లో భాగంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఇండియాకు తరలిస్తోంది. అమెరికా నుంచి ముంబై మీదుగా ప్రత్యేక విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అమెరికా నుంచి 118 మంది తెలుగువారు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్
ఉత్తర సిరియాలో బాంబు పేలి 40 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది చిన్నారులు కూడా ఉన్నారు. జనసంద్రం కలిగిన ప్రాంతంలో బాంబు పేల్చారు. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. బాంబు పేలుడుతో ప్రజలు తీవ�
రంజాన్ మాసం వచ్చిందంటే చాలు..ఎక్కడలేని సందడి నెలకొంటోంది. ముస్లిం సోదరులు ఈ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రతి రోజు తప్పకుండా మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కఠోర ఉపవాస దీక్ష చేపడుతారు. ఉపవాసంలో మంచ�
సార్..నాకు వెంటనే బిర్యాని పంపించండి..నాకు చికెన్ కావాలి..మటన్ లేదా చేపలు పంపించండి..నిద్రమాత్రలు తెప్పించండి..ఐస్ క్రీమ్..ఇలా ఏదో తోచితే..అది ఆర్డర్స్ ఇస్తున్నారు. వీటిని తెచ్చి ఇవ్వడానికి అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. కరోనా వేళ..ఇలాంటి క
కరోనా కేసులు నెమ్మదిగా పెరిగిపోతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో...రాష్ట్రంలో జూన్-30వరకు ఎక్కువమంది ప్రజల
భారత్ తో సహా 10దేశాల్లో జరిగిన కరోనా నిర్థారణ టెస్ట్ ల కన్నా ఒక్క అమెరికాలోనే అత్యధిక కరోనా టెస్ట్ లు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదొక రికార్డు అని ఆయన అన్నారు. కరోనా వైరస్ (COVID-19) కు వ్యతిరేకంగా అమెరికా తన యుద్ధంలో స్థిర�