Home » people
దేశంలో కరోనా వైరస్ రోజురోజూ అంతకంతకు పెరుగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 17 వేల మార్క్ దాటింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఈ మహమ్మారి ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో దాడి చేస్తుందో
కరోనాపై భారతదేశం ఇప్పటికే విజయం సాధించామని, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ కొనసాగించనున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో కేంద్రం విధించనున్న లాక్ డౌన్ ముగియనున్న సందర్భంలో నరేంద్ర మోడీ �
నోవెల్ కరోనా వైరస్.. రోజురోజుకు ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్న ఓ మహమ్మారి.. దీని దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతుండగా,,, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పుుడు ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఇటువంటి పరిస్థితిలోనే.. సాయం చేసేందుకు దాతలు స�
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం అల్లాడిపోతున్నాయి. భారత్ లాక్డౌన్ విధించింది కాబట్టి కరోనాను కట్టడి చేయగలుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్డౌన్ విజయవంతంగా అమలవుతోంది. ఇందులో పోలీసుల పాత్ర అత్యంత ము�
ఏపీలో కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురంలో ఒకరు, గుంటూరులో మరొకరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాతో మొత్తం ఆరుగురు మరణించారు. ఇవాళ కొత్తగా 15 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో కరోనా కేసులు పాజిటివ్ 363 కు చేరాయి. గురువారం ప్రకాశం జిల్లాలో అధ
లాక్ డౌన్ కారణంగా సికింద్రాబాద్ ఏరియాలో ఇబ్బందిపడుతున్న నిరాశ్రయులకు డెస్టినీ ఛేంజర్స్ ఫౌండేషన్ సహాయం చేసింది. రైల్వే స్టేషన్,మెట్టుగూడ,బోయగూడ,సీతాఫల్ మండి తదితర ఏరియాల్లో నిరాశ్రయులకు భోజనం అందించారు. దాదాపు 1000 ప్యాకెట్ల ఫుడ్ ని వారికి అ
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ చాప కిందనీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం రికార్డు స్థాయిలో 704 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా తొలి కేసు నమోదైన తర్వాత ఈ స్థాయిలో కేసులు రిజిస్టర్ కావడం దేశంలో ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం కే
లాక్ డౌన్ అయితే ఏంటీ ? సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది బర్త్ డే..ఏం వేడుకలు చేసుకోవద్దా ? పేదలకు సహాయం చేయవద్దా ? అనుకున్నారో ఏమో..మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే. దేశం యావత్తు లాక్ డౌన్ లో కొనసాగుతుండగానే ఆయన వందల మంది పేదలకు నిత్యావసర సరుకులు �