people

    coronaVirus : అత్యవసరం ఉంటే..100కు డయల్ చేయండి KCR సూచన

    March 24, 2020 / 03:50 PM IST

    తెలంగాణాలో కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటోంది. లాక్ డౌన్ కచ్చితంగా పాటించాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో ప్రజలకు కొన్ని అవసరాలు ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఒకరికి కడుపునొప్పి,

    ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతుంటే…కిమ్ మాత్రం మిసైల్ టెస్ట్ లతో బిజీ

    March 24, 2020 / 09:41 AM IST

    ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి. ప్రపంచమంతా కరోనా భయాందోళనలతో తమ ప్రజలను ఎలా కాపాడుకోవాలా అని దేశాధినేతలు ఆలోచిస్తుంటే…ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు మాత్రం ప్రజల ప్రాణాల కంటే మిసైల్ టెస్టులే ఎక్కు�

    ప్రజల చేత ప్రమాణం చేయించిన పోలీసులు

    March 24, 2020 / 06:26 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గంటగంటకు ఈ మహమ్మారి ప్రాణాలు హరిస్తుండగా.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ చెయ్యగా.. రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అయినా కూడా కొంతమంది ప్రభుత్వం ఆదేశాలను మాత్రం ప�

    వైద్య సిబ్బందికి సంఘీభావం…చప్పట్లతో మార్మోగిన భారత్

    March 22, 2020 / 11:44 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ(మార్చి-22,2020)దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ఇండియా ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే రాత్రీపగలు తేడా లేకుండా,�

    కరోనాను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మంది ఇళ్ల దగ్గరే

    March 21, 2020 / 04:19 PM IST

    కరోనాను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మంది గృహనిర్బంధంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 11,000 దాటింది.

    జనతా కర్ఫ్యూ : జనాల పరుగులు

    March 21, 2020 / 04:56 AM IST

    జనతా కర్ఫ్యూ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. కోవిడ్ – 19 (కరోనా ) వైరస్ విస్తరిస్తున్న క్రమంలో…2020, మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో జనాలు ఉరుకులు..పరు�

    వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలి…జనతా కర్ఫ్యూలో పాల్గొనండి : కేంద్ర ఆరోగ్యశాఖ

    March 20, 2020 / 12:35 PM IST

    దేశంలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో…ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేయడం)కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలిపారు. కరోనా గురించిన సమాచారం కోసం సొసైటీల�

    కరోనానా..డోంట్ కేర్ : చెన్నైలో సీఏఏకు వ్యతిరేకంగా 5వేల మంది వీధుల్లోకి

    March 18, 2020 / 02:42 PM IST

     ఓ వైపు దేశంలోని అన్నీ రాష్ట్రాలు కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మాల్స్,సినిమా థియేటర్లు వంటివన్నీ మూసివేసి, పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటం లేదా ఎక్కువమంది ఒక చోట చేరవద్దు అని వీలైతే పెళ్లిళ్లు,నిశ�

    కరోనా రాకాసి : ఇటలీలో 2500 మంది మృతి

    March 18, 2020 / 01:25 AM IST

    కరోనా రాకాసి ఇటలీని వణికిస్తోంది. ఈ దేశంలో ఇప్పటి వరకు కరోనాతో… 2500లకుపైగా ప్రజలు ప్రాణాలు వదిలారు. 2020, మార్చి 17వ తేదీ మంగళవారం ఒక్క రోజే 345 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇటలీలో ఇప్పటి వరకు 31,510 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 3వ�

    కరోనా ఎఫెక్ట్ : సామూహిక సంబురాలకు దూరం…బార్లు, రెస్టారెంట్లు వెలవెల

    March 14, 2020 / 08:18 AM IST

    తెలంగాణలో కరోనా కేసులు లేకపోయిన్నప్పటికీ, ఆ భయం సామాన్యులను వెన్నాడుతున్నది. పెండ్లిండ్లు, గృహప్రవేశాలు, బర్త్‌డే ఫంక్షన్లు వంటి సామూహిక కార్యక్రమాలకు వెళ్లాలంటే వెనకాడుతున్నారు.

10TV Telugu News