Home » pest control
సెర్కోస్పొరా, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుళ్లు, బాక్టీరియా నల్లమచ్చ ఆశించి పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. వీటిని గుర్తించిన వెంటనే సకాలంలో అరికడితే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
ఖరీఫ్ కంది పంటకాలం, సాగుచేసిన రకాన్నిబట్టి 150 నుండి 180 రోజులు. ఈ సారి రుతుపవనాలు కూడా సకాలంలో రావడంతో సమయానికి కందిని విత్తారు. ప్రస్తుతం పంట శాకీయ దశనుండి పూత దశలో ఉంది. అయితే ఈ సున్నత సమయంలో రైతులు చాలా జగ్రత్తగా ఉండాలి.
ఎండు తెగులును తట్టుకునే అనేక సన్న రకాలను శాస్త్రవేత్తలు రూపొందించినప్పటికీ, బీపీటీ రకానికి మార్కట్లో వున్న డిమాండ్ దృష్ట్యా రైతులు రిస్కు తీసుకుని సాగుచేస్తున్నారు. దాని పర్యవసానమే ఈ తెగులు. బాక్టీరియా ఎండు తెగులును ఇంగ్లీషులో బాక్టీరియ
వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు. దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది. వీటినిని తొలిదశలోనే అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉంది. ముందుగా విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాలలో తెగుళ్ల ఉధృతి పెరిగింది.
ఈ ఖరీఫ్ లో వేసిన పత్తి పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా రావడం.. ఆ తరువాత అధిక వర్షాలు కురవడం.. మళ్లి బెట్టపరిస్థితులు నెలకొనడం... ఇలాంటి పరిస్థితులు పంటల ఎదుగుదలకు, చీడపీడల తాకిడికి దోహదపడ్డాయి.
కొమ్మలు కుళ్లిపోయి, క్రమేపి మోడువారుతున్న ఈ మిరప మొక్కలను చూడండి. దీన్ని కొయినోఫొరా కొమ్మకళ్లు తెగులు అంటారు. అధిక వర్షాలు, తరచూ చిరుజల్లుల వల్ల ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఉధృతి తోటల్లో పెరిగిపోయింది.
ఖరీఫ్ లో వేసిన వరి, పత్తి పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉదృతి పెరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరినాట్లు వేసుకున్నారు.
తీగజాతి కూరగాయల్లో ప్రధానంగా బీర తోటలకు ఏడాది పొడవునా పండుఈగ బెడద రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిని ఫ్రూట్ ప్లై అని కూడా అంటారు. పిందె దశ నుండి కాయ తయారయ్యే సమయంలో వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వీటి ఉధృతి పెరగింది.