phone calls

    మొబైల్ యూజర్లకు షాక్.. భారీగా పెరగనునన్న డేటా, ఫోన్ కాల్స్ ధరలు..?

    February 17, 2021 / 06:31 PM IST

    Telcos may hike tariffs: ఇది మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. టెలికామ్ కంపెనీలు మరోసారి టారిఫ్ ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయట. దీంతో రానున్న రోజుల్లో ఫోన్ కాల్స్, డేటా ధరలు భారీగా పెరగనున్నాయని సమాచారం. జియో రాకతో టెలికాం కంపెనీల మధ్య పోటీ ప�

    SBI వినియోగదారులకు హెచ్చరిక

    January 30, 2021 / 06:34 PM IST

    sbi issues warning for customers: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను హెచ్చరించింది. లోన్లు, ఆఫర్లు పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంది. ‘మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించండి’ అని ఎస్బీఐ తన ట్విట్టర్ ద్వారా �

    వివాహిత మహిళకు ఫోన్ చేసి…..

    October 21, 2020 / 08:09 AM IST

    husband stabs a man : విజయవాడలో దారుణం జరిగింది. వివాహిత మహిళకు ఫోన్ చేసి తరచూ వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని ఆమె భర్త కత్తితో పొడిచాడు. కృష్ణలంక ప్రాంతంలో నివసించే మహిళకు పిచ్చయ్య అనే వ్యక్తి తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురి చేస�

    రియా చక్రవర్తి కాల్ వివరాలు బయటపడ్డాయి.. సుశాంత్ మరణంపై ఓ వ్యక్తితో గంటసేపు?

    August 14, 2020 / 07:38 AM IST

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇంకా కూడా రహస్యంగానే ఉంది. ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరుగుతోండగా.. ప్రతి రోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్‌గా సుశాంత్ మరణానికి ముందు రోజు, సుశాంత్ మరణించిన మరుసటి రోజు వివరాలు చాల�

    ఉచిత సర్వీసులు అందించండి…టెలికాం కంపెనీలను కోరిన ప్రియాంక గాంధీ

    March 30, 2020 / 11:59 AM IST

    భారత్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతూ దేశ ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా షట్ డౌన్ కారణంగా చాలామంది నిరుపేదలు తీవ్రఇబ్బందులకు గురౌతున్నారు. అయితే ఈ సమయంలో మొబైల్ ఫోన్ యూజర్లకు నెల రోజులపాటు ఉచితంగా ఇన్‌కమింగ్, ఔట్ గ�

    ఫోన్‌లో ఎక్కువ మాట్లాడుతోందని.. భార్య, పిల్లలను చంపి భర్త ఆత్మహత్య

    February 29, 2020 / 12:13 AM IST

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. భార్య, ఇద్దరు

    లాటరీ ‘స్కామ్’ : స్మార్ట్ ఫోన్ల పేరుతో.. కట్టర్లు పంపించాడు

    October 30, 2019 / 06:20 AM IST

    కర్ణాటకలో ఓ టెలీమార్కెటింగ్ ఫ్రొఫెషనల్ ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. లాటరీ స్కీమ్ పేరుతో ప్రజలను మోసం చేశాడు. లక్కీ డ్రా కింద మెబైల్ ఫోన్స్,వాషింగ్ మిషన్ గిఫ్ట్ లు,ఫ్రిడ్జ్ లు అంటూ ఆశ చూపించి చివరికి కూరగాయలు కోసుకునే చాకు�

    బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్

    April 24, 2019 / 04:06 PM IST

    బీజేపీ అంబర్ పేట మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. అంతు చూస్తామని ఓ అగంతకుడు ఫోన్ చేసి ఉర్దూలో బెదిరించారు. గతంలో కూడా ఆయనకు ఇలాంటి బెదిరింపు ఫోన్స్ కాల్స్ వచ్చాయి. కిషన్ రెడ్డికి నిన్న రాత్రి 10 గంటల సమయంలో అంగతుకు�

    ఫోన్ చేసి తిడుతున్నారు..బెదిరిస్తున్నారు : మోహన్ బాబు కంప్లయింట్

    April 3, 2019 / 01:44 PM IST

    ఇతర దేశాల నుంచి.. ఇంటర్నెట్ నుంచి బెరింపు కాల్స్ వస్తున్నాయని కంప్లయింట్ చేశారు. కలెక్షన్ కింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మోహన్ బాబు. 2019, ఏప్రిల్ 3వ తేదీ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. మార్చి 26వ తేదీన ఆయన జ�

10TV Telugu News