Home » Pinarayi Vijayan
WHO కరోనాను మహమ్మారి అని ప్రకటించిన కొద్ది గంటల్లోనే భారత రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో రాకపోకలు నిలిపేస్తుంటే కేరళ హోం డెలీవరీ చేసేందుకే సిద్ధమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిన�
కేరళ రాజధాని తిరువనంతపురంలో 24 గంటలు షాపింగ్ చేసుకోవచ్చు. ఎలాంటి పరిమితిలు ఉండవు. ఇకపై సురక్షితమైన వీధులతో దుకాణాలన్నీ కళకళలాడనున్నాయి. సురక్షితమైన వీధుల్లో వాణిజ్యపరమైన దుకాణాలు దర్శనమివ్వనున్నాయి. అన్ని అనుకున్నట్టుగా ప్రణాళిక ప్రకారం
కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఉపసంహరించాలని కోరుతూ కేరళ అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కేరళలో ఎటువం�
మహానటి సినిమాతో జాతీయ అవార్డు దక్కించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఓనం పండుగ సందర్భంగా కేరళ ప్రభుత్వం ఆమెకు రాష్ట్ర అవార్డును అందజేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా కీర్తీ సురేష్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్త్రీ-పురుష సమానత్వం చాటి చెప్పేందుకు మహిళలతో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. స్త్రీ-పురుష సమానత్వం, సామాజిక సంస్కరణలపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘‘వనితా మత�