Home » plane
Mask ధరించలేదని బెల్ఫాస్ట్ నుంచి ఎడిన్బర్గ్ కు వెళ్తున్న ఈజీజెట్ విమానం నుంచి మహిళను దించేశారు. మాస్క్ వేసుకోకుండా విమానం ఎక్కడమే కాకుండా తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలని చెప్పడంతో నిరాకరించింది ఆ మహిళ.. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ చనిపోతారంట�
ఇప్పటికే భారత సరిహద్దులో తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న డ్రాగన్ కంట్రీ తాజాగా తైవాన్ పై కన్నేసినట్లు కనిపించింది. చైనాకు చెందిన సుఖోయ్ -35 యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి అక్రమంగా చొరబడటంతో తైవాన్ ధీటుగా సమాధానం ఇచ్చినట్లు తైవాన్ సోషల్ మీ�
కేరళలోని కోజికోడ్లో విమానం కూలిన ఘటన తెలిసిందే. విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు పైలెట్లతో సహా 19 మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 7, 2020) రాత్రి కోజికోడ్ విమనాశ్రయంలో ల్�
కేరళలోని కోళీకోడ్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు పైలెట్లతో సహా 19మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 7, 2020) రాత్రి కోళీకోడ్ విమనాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం రన్వ�
కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం(IX-1344) ప్రమాదం భారిన పడింది. శుక్రవారం రాత్రి 7.40 గంటలకు కోజికోడ్లోని కరిపూర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి రన్వేపై క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో విమానం ర�
బీరు, పిజ్జా విమానంలో డెలివరీ చేయడం ఎప్పుడూ విని ఉండం. కానీ, ఇది జరుగుతుంది. ఆస్ట్రేలియాలో లాక్ డౌన్ కారాణంగా చాలా ప్రాంతాలు పనిచేయకుండా పోయాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పని చేస్తుండటం విశేషం. లాక్ డౌన్ ఉన్న ప్రాంతాల్లో గ్యారీ ఫ్రాస్ట�
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా భయం ఏ రేంజ్
ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో పెద్ద విమాన ప్రమాదం జరిగింది. బుధవారం(ఫిబ్రవరి-5,2020)టర్కీకి చెందిన చౌక ధరల వియానయాన సంస్థ పెగసాస్ ఎయిర్లైన్స్ నడుపుతున్న బోయింగ్ 737… 177మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బందితో ఇజ్మీర్ నుండి బయలుదేరింది. ఇస్తాంబుల్ లో
కరోనా వైరస్ కారణంగా చైనాలోని వూహాన్లో చిక్కుకున్న భారతీయులందర్నీ మనదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగశాఖ సిద్ధమైంది. ప్రస్తుతం వూహాన్లో 700 మంది దాకా ఉన్నట్టు అంచనా. వారందర్నీ తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను బీజింగ్లోని భారతీయ రాయబార
విమానంలో ప్రయాణిస్తున్న ముస్లిం ప్రయాణికులను దిగి పొమ్మనందుకు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆ ఎయిర్లైన్స్కు 50వేల డాలర్లు(రూ.36లక్షలు) ఫైన్ వేసింది. వివక్ష కింద పరిగణిస్తూ చట్టానికి వ్యతిరేకంగా ముగ్గురు ముస్లిం ప్రయాణికుల