Home » PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ప
11ఏళ్లుగా దేశంలోని అన్నివర్గాలకు పెద్దపీట వేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ఓ లింకును షేర్ చేశారు.
జమ్మూకాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంబించారు. అయితే దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
భూకంపాలతో పాటు వరదల వంటి వాటిని తట్టుకుని సైతం నిలబడేలా దీన్ని నిర్మించారు.
పాక్ తో చర్చలనేవి పీఓకేపైనే.. అది కూడా ఎప్పుడు ఖాళీ చేస్తారో చెప్పాలని మాత్రమే
ఉగ్రవాదులు, వారికి సహకరించే వారిని భారత్ ఒక విధంగా చూస్తుందన్నారు.
చైనా, పాకిస్తాన్ భారత్ వైపు చూస్తే గుడ్లు పీకి గోళీలు ఆడతామని ఆనాడు ఇందిరమ్మ చెప్పింది. పాక్ కు సపోర్ట్ గా వచ్చిన అమెరికాను హెచ్చరించిన ఉక్కు మహిళ ఇందిరి గాంధీ.
విదేశీ వస్తువుల్ని అమ్మబోమని గ్రామస్థాయి నుంచి వ్యాపారులు ప్రతిజ్ఞ చేసేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు.
ప్రధాని మోదీ నాయకత్వం, ఎన్డీఏ ప్రగతిశీల పాలనకు ఈ విజయం నిదర్శనం అన్నారు.