Home » pok
పాక్ ఆక్రమిత కశ్మీర్పై ఆర్మీ కమాండర్ సంచలన వ్యాఖ్యలు
అమెరికన్ కాంగ్రెస్కు చెందిన సభ్యురాలు ఒకరు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యను సంకుచిత రాజకీయంగా అభివర్ణించింది.
ఏదో ఒక రోజు భారత్ కచ్చితంగా సంపూర్ణ కశ్మీర్ను సాధించి తీరుతుందని భారత వాయుసేనకు చెందిన ఉన్నతాధికారి తెలిపారు. స్వతంత్ర భారత మొదటి సైనిక సంఘటనను గుర్తుచేసుకుంటూ
ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్కు వార్నింగ్
పాకిస్తాన్ మళ్లీ కశ్మీర్ రాగాన్ని ఆలపించింది. కశ్మీర్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ సింపథీ కోసం పాకులాడింది.
న్యూయార్క్ లో జరుగుతున్న యూఎన్ సమావేశంలో భారత ప్రతినిధి స్నేహా దూబే పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చారు. అబద్దాలు కట్టిపెట్టాలని..భారత్ ఆక్రమిత ప్రాంతాలను వదిలివెళ్లాలని వార్నింగ్..
గురువారం సాయంత్రం రాంపూర్ సెక్టార్ లో హత్లాంగా అడవిలో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా..ఉగ్రవాదులు తారసపడ్డారు. అందులో భాగంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపేసరికి జవాన్లు అలర్ట్ అయ్యారు.
Indian Army’s action in PoK fake పాక్ ఆక్రమిత కశ్మీర్(POK) లోని టెర్రర్ లాంఛ్ ప్యాడ్స్ పై భారత భద్రతా దళాలు మొరుపుదాడి చేసి వాటిని ధ్వంసం చేసినట్లు, ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచరం మేరకు పీవోకేలోని టెర్రర్ లాంఛ్ ప్యాడ్స్ పై భారత ఆర్మీ పిన్ పాయింట్ దాడులు చే�
బాలీవుడ్లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాజకీయాల కారణంగా నటీనటుల మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తుంది. కంగానాతో మొదలైన గొడవ జయ బచ్చన్ రాజ్యసభలో బీజేపీ ఎంపీ రవి కిషన్తో తలపడగా.. లేటెస్ట్గా కంగనా రనౌత్ కావాలనే తనేదో బాధిత�
Kangana Ranaut News : మహారాష్ట్ర గవెర్నమెంట్ వర్సెస్ కంగనా రనౌత్ గా కొద్దిరోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో ఇవాళ ముంబైలోని బాంద్రాలోని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటిని అక్రమ నిర్మాణమంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పా�