pok

    స్వదేశంలో పాక్ కు తీవ్ర వ్యతిరేకత..పీవోకేలో నిరసనలు

    September 9, 2020 / 01:07 PM IST

    PoK against China : చైనాతో కలిసి భారత్‌పై కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్‌కు స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో నీలం, జీలం నదులపై చైనా సంస్థలు నిర్మిస్తున్న డ్యామ్‌లపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవు

    కంగనాVS మహారాష్ట్ర గవెర్నమెంట్….ముంబైను POKతో పోల్చడంపై ఆగ్రహం

    September 4, 2020 / 08:33 PM IST

    బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్… ముంబైను పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై శివసేన నేతలతో సహా, మహారాష్ట్ర ప్రభుత్వంకూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్

    మొన్న నేపాల్…నేడు పాక్ : భారత భూభాగాలను కలుపుకొని కొత్త మ్యాప్ ఆమోదించిన పాకిస్తాన్

    August 4, 2020 / 09:23 PM IST

    భారత్ లో ని జమ్మూ కశ్మీర్, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలను తమ దేశంలోని ప్రాంతాలుగా పేర్కొంటూ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాక్ ప్రభుత్వం కొత్త మ్యాప్‌ను ఆమోదించింది. ఇది పాకిస్థాన్ ప్రజల ఆక్షాంక్షలను తెలియజేస్తుందని… ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ �

    POKలో చైనాకు వ్యతిరేకంగా ఆందోళనలు

    July 7, 2020 / 04:49 PM IST

    పాక్‌ ఆక్రమిత్ కాశ్మీర్‌‌ (పీవోకే)లో చైనాకు వ్యతిరేకంగా సోమవారం భారీ ఆందోళన ర్యాలీ జరిగింది. నీలం, జీలం నదులపై అక్రమంగా చేపడుతున్న జల విద్యుత్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ముజఫరాబాద్‌లో ప్రజలు నిరసన చేపట్టారు. నీలం జీలం, కోహాలా జలవిద్యుత్ ప్�

    తక్కువ మాట్లాడి…ఎక్కువ పని చేయండి : ఆర్మీ చీఫ్ కు కాంగ్రెస్ హితవు

    January 12, 2020 / 03:04 PM IST

    పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)పై భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. ఆర్మీ చీఫ్ మాటలు తగ్గించి ఎక్కువ పని చేయాలని కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. శనివారం ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుం�

    ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు… పీఓకే ను భారత్ లో కలిపేస్తాం

    January 11, 2020 / 11:37 AM IST

    పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయం పై ఆర్మీ చీఫ్ జనరల్  మనోజ్ ముకుంద్ నవరణే  సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే వెనక్కి తెచ్చుకోవాలని పార్లమెంట్ ఆదేశిస్తే ఆపరేషన్ పీఓకే నిర్వహించి భారత్ లో కలిపేసేందుకు తమ సైన్యం సిధ్దంగా ఉందని ఆయన తెలిపారు. జనవరి 11, శ

    సైనికులతోటే మోదీపావళి

    October 27, 2019 / 03:24 AM IST

    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది దీపావళిని జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సైనికులతో జరుపుకోనున్నారు. 2014 లో ప్రధానిగా పదవి చేపట్టిన నాటి నుంచి దీపావళిని మోడీ దేశాన్ని కాపాడుతున్న సరిహద్దుల్లోని సైనికులతోనే జరుపుకుంటున్న

    POK పాకిస్తాన్ నియంత్రణలో లేదు : ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ 

    October 25, 2019 / 04:06 PM IST

    పాక్ ఆక్రమిత కాశ్మీర్  పాకిస్తాన్  నియంత్రణలో లేదని అది ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని  చెప్పారు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. అక్టోబరు 25న ఆర్మీ అధికారులతో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ POK అనేది ఉగ్రవాదులు నియంత్రిస్తున్న ఒక భూభాగం మాత�

    పీఓకేలో ఉగ్రవాదులతో పబ్జీ ఆడేస్తున్న భారత సైన్యం

    October 23, 2019 / 07:33 AM IST

    సరిహద్దుల్లో భారత సైన్యం గర్జిస్తోంది. పీఓకేలో ఉగ్రవాదులతో పబ్‌జీ ఆడేస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇంతకాలం సహనంగా ఉన్నఆర్మీ. ఇప్పుడు సమరానికి సిద్ధం అవుతుంది. దాయాది పాకిస్తాన్‌ని చావు దెబ్బతీస్తోంది. �

    15మందికి పైగా హతం: మరోసారి ఉగ్రవాద క్యాంపులపై భారత ఎటాక్

    October 20, 2019 / 08:27 AM IST

    ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో భారత సైన్యం దాడులు ప్రారంభించింది. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్ లోని కశ్మీర్‌లో ఉగ్రవాదులపై దాడులు చేశారు. తంగ్ధార్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని 4 ఉగ్రశిబిరాలపై భారత్ బలగాలు విరుచుకుపడ్డాయి. �

10TV Telugu News