pok

    500మంది ఉగ్రవాదులు కశ్మీర్ లో చొరబడేందుకు రెడీగా ఉన్నారు

    October 11, 2019 / 01:30 PM IST

    కశ్మీర్ లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు రెడీగా ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. దాదాపు  500 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లో చొరబడడి అలజడులు సృష్టించేందుకు పీవోకేలోని టెర్రర్ క్యాంప్ ల దగ్గర రెడీగా ఉన్నారని  వేచి ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికా�

    పాక్ ను వణికించిన భూకంపం: రెండుగా చీలిన రోడ్లు..5గురు మృతి

    September 24, 2019 / 12:46 PM IST

    పాకిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. పాక్ లో కొన్ని ప్రాంతాల్లో భూకం ధాటికి రోడ్డు రెండుగా చీలిపోయాయి. ముఖ్యంగా పీవోకేపై భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. రోడ్డపై భారీ పగుళ్లు ఏర్పడ్డాయి.వాహనాలు ధ్వంసమయ్యాయి. ఐదుగురు మృతిచెందారు. 80మందికి పైగ�

    POKఏర్పాటుకు నెహ్రూనే కారణం…రాహుల్ బాబా ఇప్పుడే వచ్చారు

    September 22, 2019 / 11:54 AM IST

    పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) ఏర్పాటుకు మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూనే కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. 1947 లో ప్రకటించిన “అకాల కాల్పుల విరమణ” దీనికి కారణమని అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో ఇవాళ(సెప�

    త్వరలోనే…పీవోకేపై భౌతిక అధికారాన్ని భారత్ సాధిస్తుంది

    September 17, 2019 / 02:04 PM IST

    పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)భారతదేశానిదే అని విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.  ఏదో ఓ రోజు దానిపై భౌతిక అధికారాన్ని భారత్ సాధిస్తుందని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్‌పై ప్రజలు ఏమి చెబుతారనే దాని గురించి ఆందోళన చెందాల్సిన” అవసరం లేదన్న�

    కశ్మీర్ భారత సార్వభౌమ భాగం : పీవోకేను పాక్ ఖాళీ చేయాలన్న బ్రిటన్ ఎంపీ

    September 16, 2019 / 03:42 PM IST

    జమ్ముకశ్మీర్ విషయంలో పాక్ కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది.  పాక్ ఆక్రమిత కశ్మీర్ (pok)ను పాక్ ఖాళీ చేయాలంటూ  బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌ మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం సంపూర్ణంగా భారత్ సార్వభౌమ భాగం అని అన్నారు. జ�

    టార్గెట్ పీవోకే.. సైన్యం సిద్ధంగా ఉంది: ఇండియన్ ఆర్మీ చీఫ్

    September 12, 2019 / 11:08 AM IST

    పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(పీవోకే)లో ఉన్న ప్రాంతాల‌ను కేంద్రప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంద‌ని రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల ఇండిన్ ఆర్మీ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. పీవోకే వంటి కీలకమైన �

    భారత్‌తో యుద్ధాన్ని మేం మొదలుపెట్టం: పాక్ ప్రధాని

    September 3, 2019 / 02:38 AM IST

    కశ్మీర్ అంశంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాక్‌ల మధ్య యుద్ధం తప్పదనిపిస్తోంది. మోడీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గమని యుద్ధానికైనా సిద్ధమేనంటూ కాలుదువ్వుతుంటే పాక్ పీఎం సంయమనం పాటించాలని చెప్పుకొస్తున్నాడు. ఆర్టికల్ 370రద్దు తర

    పీవోకే ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే

    August 29, 2019 / 09:00 AM IST

    లేహ్ లో డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై ఆల్టిట్యూడ్‌ రీసెర్చ్‌ నిర్వహించిన 26వ ‘కిసాన్‌- జవాన్‌ విజ్ఞాన్‌ మేళా’(సైన్స్‌ ప్రదర్శన)ను ఇవాళ(ఆగస్టు-29,2019)కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్�

    ‘మోడీ మొరటు నిర్ణయానికి భారత్‌లో సపోర్ట్ లేదు’

    August 25, 2019 / 08:19 AM IST

    కశ్మీర్ ప్రత్యేక అధికారాలను తొలగించే దిశగా ఆర్టికల్ 370ని రద్దు చేసింది మోడీ ప్రభుత్వం. చారిత్రాత్మక విజయం సాధించిందంటూ పలువురు భారత ప్రముఖులంతా ట్వీట్లు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. రద్దు తర్వాత నుంచి పాక్-భారత్‌ల మధ్య వాతావరణం పూర్తిగా చ

    దేశవ్యాప్తంగా హైఅలర్ట్: ఉగ్రదాడులు జరగొచ్చని ఐబీ వార్నింగ్

    February 26, 2019 / 09:47 AM IST

    పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. టెర్రరిస్టుల క్యాంపులపై బాంబుల వర్షం కురిపించారు. ముష్కరమూకల

10TV Telugu News