Home » pok
పీవోకే అంశంలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఆ యుద్ధభూమి భారత్కు ఓ వ్యూహాత్మక కేంద్రంగా మారింది.
కశ్మీర్ వివాదాన్ని క్లియర్ చేయాలంటే అదొక్కటే మార్గమా?
వారం రోజులుగా భయంతో జీవిస్తున్నామని, చిన్నారులకు తమకు ఏం జరుగుతుందో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే స్థానిక ప్రభుత్వం రూ.100 కోట్లతో ఎమర్జెన్సీ ఫండ్ను ఏర్పాటు చేసింది.
ఢిల్లీకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తామో.. కశ్మీర్ కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తామని తెలిపారు.
దక్షిణ భారత దేశంలో పోలింగ్ నాలుగు విడతల ఎన్నికల్లో పూర్తైంది. మిగిలిన 3 విడతల పోలింగ్ ఉత్తర భారత దేశమే కావడంతో నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు.
Pakistan's Economic Crisis : ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర్యంలో భారత్ ఎలా ఎదిగిందో.. పాకిస్థాన్ ఎలా అధః పాతాళానికి పడిపోయిందో ఆ నేత వ్యాఖ్యలే నిదర్శనం.
పాక్ ఆక్రమిత కశ్మీరుపై కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ బాంబు పేల్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) త్వరలో భారత్లో విలీనమవుతుందని కేంద్ర మంత్రి వీకే సింగ్ ప్రకటించారు....
‘మా భూభాగంపై ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొట్టగల సామర్థ్యం మాకు ఉంది. అందుకు సన్నద్ధంగా ఉన్నాం’’ అని పాక్ ఆర్మీ చెప్పింది. ‘‘ఉపేంద్ర ద్వివేదీ చేసింది అనవసర ప్రకటన’’ అని చెప్పుకొచ్చింది. దీన్నిబట్టి భారత ఆర్మీ ధోరణి ఏంటో స్పష్టమవు�