Home » Police arrested
Italy angry husband fanohusband walks 280 milesil : భార్యాభర్తలన్నాక..చిన్న చిన్న గొడవు మామూలే. ఉదయం గొడవపడితే సాయంత్రానికల్లా కలిసిపోతారు. కానీ ఓ భర్త మాత్రం భార్యతో గొడవపడిన 45ఏళ్ల వ్యక్తి ఏకంగా 280 మైళ్లు నడుచుకుంటూ వెళ్లిపోయిన ఆసక్తికర ఘనట వెలుగులోకి వచ్చింది. 280 మైళ్లు అం
Hyderabad Three software engineers for selling drugs : సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటే రెండు చేతులా సంపాదనే. చక్కటి జీతాలు తెచ్చుకుంటూ కూడా అవి చాలవన్నట్లుగా డ్రగ్స్ అమ్మకాలు చేస్తే సైడ్ బిజినెస్ లు కూడా చేస్తున్నారు. తక్కువ ధరలకే డ్రగ్స్ కొని భారీ లాభాలకు అమ్ముతున్నారు. ఓపక్క ఉద్�
ఆరేళ్ల చిన్నారిని పోలీసులు అరెస్ట్ చేసి సంకెళ్లతో బంధించి..వ్యాన్ ఎక్కించి తీసుకెళ్లారు. దాంతో చిన్నారి ప్లీజ్..నన్ను వదిలిపెట్టండి అంటూ పోలీసులు ఏడుస్తూ వేడుకున్నా ఆ పోలీసులకు కనికరం కలగలేదు. ఉగ్రవాదుల్ని..కరడుకట్టిన నేరస్థుల్ని తీసుకెళ�
ఓయూ ప్రొఫెసర్ కాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కాశీంను పోలీసులు గజ్వేల్ తరలిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఓయూ ప్రొఫెసర్ కాశీం నివాసంలో శనివారం (జనవరి 18,2020) ఉదయం నుంచి దాదాపు ఐదు గంటలపాటు గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృ�
అమరావతితో ఆందోళన చేస్తున్న రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చినకాకాని హైవే వద్దకు అమరావతి ప్రాంత రైతులు భారీగా చేరుకున్నారు. అనంతరం హైవేని నిర్భంధించి తమ నిరసనను తెలిపారు. జై అమరావతి..సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున రైతులు నినాదా�
జూబ్లి బస్టాండు వద్ద కలకలం రేగింది. కళ్లు తెరవని పసికందు బ్యాగులో లభ్యమైంది. ఈ ఘటన 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఇది బయటపడింది. కానీ ఆ పసికందు ఎవరు ? ఎందుకు బ్యాగులో పెట్టారు ? తల్లిదండ్రులు ఎవరు ? అ�
అక్కకు తెలియకుండా చెల్లిని, చెల్లికి తెలియకుండా అక్కను మాయమాటలతో మోసం చేశాడు ఓ మాయగాడు. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ట్రాప్ చేశాడు కేటుగాడు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన బి.హేమంత్ కుమార్..
సూర్యాపేటలో మరో దొంగ బాబా కలకలం సృష్టించాడు. అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నాడు. మీ ఇంట్లో బంగారు రాశులు ఉన్నాయనీ..నమ్మిస్తున్నాడు. ఈ మాటలు నమ్మిన కొంతమంది దొంగబాబాకు అడిగినంత ఇచ్చేస్తున్నారు. దీంతో అందినకాడికి �