Home » police investigation
తేజేశ్వర్ ను పెళ్లి చేసుకున్న తరువాత కర్నూలులో కాపురం పెడదామని ఐశ్వర్య ఒత్తిడి తెచ్చింది. అందుకు తేజేశ్వర్ ఒప్పుకోకపోవడంతో అతన్ని హత్య చేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది.
అంజలి మెడకు కుమార్తె చున్నీ బిగించింది. దీంతో ఆమె ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో చనిపోయిందని భావించారు. అయితే, కొద్దిసేపటికి అంజలిలో కదలిక వచ్చింది.
తేజేశ్వర్ను ఎలాగైనా వదిలించుకోవాలని ఐశ్వర్య భావించింది. ఈ క్రమంలోనే ప్రియుడు తిరుమలరావుతో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల విచారణవేగవంతం
అమీన్పూర్లో ముగ్గురు చిన్నారుల మృతికేసు తీవ్ర కలకలం సృష్టించింది. వారి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ శ్యామల సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..
పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు యాంకర్ శ్యామల
బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని తల్లి, మతిస్థిమితం లేని అక్కను ప్రియుడితో కలిసి ఓ చెల్లి..