Home » police investigation
నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణారావు ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన సైబర్ నేరగాళ్ల ఒత్తిడి తట్టుకోలేకనే ..
హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు.
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడికేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరో 16టీంలను ఏర్పాటు చేసి విచారణలో వేగం పెంచారు.
రేవంత్ రెడ్డిని ఎవరు కలుస్తున్నారు అనే సమాచారంతో పాటు, డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతకు ప్రణీత్ సమాచారం ఇస్తూ వచ్చాడు.
కేఫ్ లోకి వచ్చిన అనుమానాస్పద వ్యక్తి కౌంటర్ లో కూపన్ తీసుకున్నట్లు సీసీటీవీ పుటేజీల్లో ఉంది. రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేశాడు.
క్రిష్ సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా శుక్రవారమే హాజరయ్యారు. మరోవైపు ఇప్పటికే ప్రధాన నిందితులు
దివంగత కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.
బస్సులో కూర్చున్న ప్రయాణికులకు అనుమానం వచ్చి క్యాబిన్ డోర్ తెరిచారు. బాలిక దీన స్థితిలో ఉండటాన్ని చూసిన ప్రయాణికులు డ్రైవర్లను చితకబాదారు.
ఇంట్లో మహిళ తప్ప కుటుంబ సభ్యులెవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మృతురాలి భర్త గ్రామంలో జరిగిన భజన కార్యక్రమానికి వెళ్లారు.
మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.