Home » police investigation
సరోగసి పేరుతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు పోలీసుల దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
గద్వాల్ జిల్లాకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..
సరోగసీ ముసుగులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కో దారుణం వెలుగులోకి వస్తుంది.
తొలుత 18కిలోల బంగారం అపహరణకు గురైందని ప్రచారం జరిగింది.. కానీ, పూర్తిస్థాయి పరిశీలన అనంతరం 8.50 కిలోల బంగారం, నాలుగు బంగారు బిస్కెట్లు, 17 లక్షల నగదు అపహరణ కు గురైనట్లు..
ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు నిందితులను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ దగ్గర సీసీ పుటేజ్లను పరిశీలించారు.
సుష్మిత రాహుల్ను ఇలా అడిగింది.. నిద్రమాత్రలు తీసుకున్న తర్వాత చనిపోవడానికి ఎంత సమయం పడుతుందో చూడండి. కరణ్ నిద్రమాత్రలు కలిపిన భోజనం తిని మూడు గంటలు అయింది. కానీ, వాంతులు లేవు.. అతను ఇంకా చనిపోలేదు.
మలక్పేటలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.
సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ పై గుర్తు తెలియని దండుగులు కాల్పులు జరిపారు. కారులో వచ్చిన దుండగులు ..
నాపల్లి మార్కెట్ ప్రాంతంలో అస్థిపంజరం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో ఆ ఇంట్లో ఉంది ఎవరు.. వారంతా ఎక్కడికి వెళ్లారు అనే కోణంలో..
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన గద్వాల ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.