Home » Police
దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులు పారిపోతుంటే పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదని పోలీసుల్ని ప్రశ్నించింది.
దిశ నిందితుల ఎన్కౌంటర్ను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దర్యాప్తు నాలుగో రోజుకు చేరింది. ఈ మేర ఆ సమయంలో నిందితులతో పాటు ఉన్న పోలీసులను మంగళవారం విచారిచంనున్నట్లు సమాచారం. ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న ఎ
ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎంకు హాట్సాఫ్ చెప్పారు. వరంగల్ హత్యాచారం దిశ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి హ్యాట్సాఫ్ అని అన్నారు. అసెంబ్లీలో మహిళల భద్రత విషయంపై చర్చ చేపట్టిన సందర్భంగా సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు.
కర్నూలు జిల్లా నంద్యాలలో పీటలపై పెళ్లి ఆగిపోయింది. కాసేపట్లో పెళ్లి.. కొద్ది నిమిషాల్లో వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఇంతలో ఊహించని పరిణామం జరిగింది. కల్యాణ
కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలో ఓ యువతి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పులిగడ్డ-పెనుముడి వారధి పైనుంచి డిగ్రీ విద్యార్థిని ఆదివారం(డిసెంబర్ 8,2019)
దిశ హత్యాచారం నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో తమ కుటుంబానికి న్యాయం జరిగిందని దిశ తండ్రి అన్నారు. ఎన్ కౌంటర్ పై మానవ హక్కుల కమిషన్ దాని పని అది
కడప జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. దొంగ నోట్లు ముద్రిస్తున్న గ్యాంగ్ గుట్టురట్టయింది. నకిలీ నోట్లు ప్రింట్ చేస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు
దిశ అత్యాచారం, హత్య కేసు..లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇష్యూ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాదులు జీఎస్. మణి, ప్రదీప్ కుమార్లు 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్ కౌంటర్ ఘటనలపై 2014ల
దిశ నిందితుల ఎన్ కౌంటర్ చేయటంపై హర్షం వ్యక్తమవుతోంది. దిశపై హత్యాచారం ఘటన తరువాత దుర్మార్గులపై తీవ్రమైన ఆగ్రహావేశాలు కలిగిన ప్రజలు నిందితుల ఎన్ కౌంటర్ తరువాత పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు పోలీసులకు రాఖీలు కట్టి సోదరా..మాక�
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. అయితే ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు వెల్లడించారు పోలీసులు. వార