Home » Police
ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారనీ..ప్రస్తుతం ఎమ్మెల్యేలకు మాత్రమే పోలీసులు సెల్యూట్ చేస్తున్నారనీ..మేము అధికారంలోకి వస్తే మా బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటామని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాద�
పౌరసత్వ సవరణ చట్టాని వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న ఢిల్లీలోని జామియా మిలియా, యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మవూ జిల్లాలో సోమవారం(డిసెంబర్-16,2019)ని�
చిత్తూరులో డిగ్రీ విద్యార్థిని ఫాతిమా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో.. సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. తాజాగా పోలీసుల చేతికి మరో కీలక ఆధారం దొరికింది. దిశ కాలేయంలో
ఏపీలో దిశ చట్టం అమల్లోకి వచ్చినా మృగాళ్లలో ఎలాంటి మార్పు రావట్లేదు. అనంతపురం జిల్లాలో ఓ దుర్మార్గుడు బాలికపై అత్యాచారానికి యత్నించాడు.
ఇటీవలికాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భద్రతకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇజ్రాయిల్ తరహా సెక్యురిటీని పెంచాలని నిర్ణయించుకుంది ప్రభుత�
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నా ప్రమేయం ఉందని తెలిస్తే ఎన్ కౌంటర్ చేయమని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. వివేకా హత్య జరిగిన రోజు తాను విజయవాడలో ఉన్నానని ఆయన తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసులో డిసెంబర్ 6నే వ�
హర్యానాలోని గుర్గావ్ లో పోలీసులు సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. హెల్మెట్లు పెట్టుకుని సైకిల్ పై పెట్రోలింగ్ చేయాలని గుర్గావ్ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీజ్ జీపుల్లోను..వ్యాన్ లలోను పెట్రోలింగ్ కేవలం విశాలమైన రోడ్�
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసు పెట్టారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో మృతదేహాల్ని శుక్రవారం(డిసెంబర్ 13,2019) వరకు
ఎన్కౌంటర్.. సినిమాల్లో మాత్రమే హీరోయిజం. రియల్ లైఫ్లో అస్సలు కాదు. ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేసిన పోలీసులకు... ఆ తర్వాతే అసలు సినిమా కనిపిస్తుంది. ఇంతకీ