Home » Political
ప్రజల నుంచి వాస్తవాల్ని దాచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. వెనుకబడిన వర్గాలను అవమానించారని ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. దేశాన్ని దోచుకున్నవారు వెనుకబడిన వర్గాలా? వీటికి మోదీ సమాధానం చెప్పాలిం. అదానీ వ్యవహరంపై ప్రధాని ఎందుకు నోరు తెరవడం
ఈ కేసు విచారణలో భాగంగా 2021 అక్టోబర్లో రాహుల్ కోర్టుకు కూడా హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. నాలుగేళ్లుగా ఈ కేసులో విచారణ సాగింది. గత వారం తుది వాదనలు ముగిశాయి. గురువారం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్హెచ్ వర్మ దీనిపై తీర్పు వెలువరించారు. ఈ కేస
మోదీ వస్తుండగా ఆయన కాన్వాయ్ మీద పూలు చల్లుతూ, ‘మోదీ.. మోదీ.. మోదీ..’ అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మైసూరు ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉంది. అందుకే మైసూరు మీద ప్రత్యేక దృష్టి పెట్�
Kiran Bedi : పుదుచ్చేరిలో ఏం జరుగుతోంది…? కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు, లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్ బేడీ అర్ధాంతర తొలగింపు వంటి పరిణామాలతో అక్కడ హై డ్రామా నెలకొంది. కిరణ్ బేడీ తొలగింపును స్వాగతిస్తూనే….బీజేపీపై నారాయణ స్వామి మండిపడ్డ
Shashikala a political re-entry : అవినీతి, అక్రమాస్తుల కేసులో జైలుపాలై ఇటీవలే విడుదలైన తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జి అయ్యారు. దీంతో తమిళనాడు
సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్.. ఎన్నోరోజులుగా పార్టీ పెడుతాడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.. అందుకు తగ్గట్టుగా అడుగులు పడని పరిస్థితి.. కానీ, అభిమానులతో మీటింగ్లు, సన్నిహితులతో సమాలోచనల తర్వాత రజినీకాంత్ పూర్తిగా రాజకీయ బరిలోకి దిగడానికి �
Tirupati Parliamentary by-poll : తిరుపతి పార్లమెంట్ ఉప పోరుతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. అందరికన్నా ముందుగా అభ్యర్థిని ప్రకటించి మిగతా పార్టీలకు టిడిపి సవాల్ విసరగా, అనూహ్యంగా కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చి అందరికీ షాక్ ఇచ్చింది వైసిపి. మరోవైపు తమ �
Biden Political History : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 77 ఏళ్ల జో బైడెన్ సంచలనం విజయం సాధించాడు. 284 సీట్లలో బైడెన్ గెలుపొందారు. 46 వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మ్యాజిక్ ఫిగర్ 270 దాటేశారు. డొనాల్డ్ ట్రంప్ 214 సీట్లకే పరిమితమయ్యారు. ఉపాధ్యక్షురాల�
లారీ డ్రైవర్నే, ఉమ సోడాలు అమ్మలేదా ? డైరెక్ట్గా మాట్లాడదామని కాల్ చేస్తే ఉమ ఎత్తడం లేదంటూ ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ పథకంపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు చేసిన సంగతి
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులు కావడం..ఢిల్లీకి వెళ్లి వచ్చి..పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత..స్పీడు పెంచారు. ఎవరూ ఊహంచని విధంగా రాజకీయాలు చేస్తుండడం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో మూడు రాజధానుల అ