Home » Political
2021 ఏప్రిల్ 14, అంబేద్కర్ జయంతి నాటికి పార్కు నిర్మాణ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అంబేద్కర్ పార్కును వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు పనులుగా విభజన : – అంబేద్కర్ పార్కు పనులను రెండు విభాగాలుగ�
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ రెండు పార్టీలూ ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నాయి. లోకల్ వార్ లోనైనా తమ సత్తా చాటాలనుకుంటున్నాయి. జాతీయ పార్టీ అండదండలు ఒక పక్క.. పవర్ స్టార్ పాలోయింగ్ మరోపక్క.. రెండింటినీ మిక్స్ చేసి లోకల్ వార్కు సిద్ధ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఎక్కడున్నారు? పవన్ టూర్ సీక్రెట్గా కొనసాగుతోంది. అక్కడ ఎవరిని కలుస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అటు జనసేన నేతలు సైతం
అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ, కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలన్నీ స్వాగతించాయి. ఈ తీర్పును సుప్రీం చరిత్రలో మైలురాయిగా అభివర్ణించాయి. ఇదే సామరస్యాన్ని కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చాయి. కేంద్ర, ప్రభుత్వం పోలీసుల హెచ్చరికల
కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల�
గులాబీ పార్టీలో పరిచయం అక్కర లేని వ్యక్తి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. ప్రస్తుతం ఓదేలు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ముందస్తు ఎన్నికల్లో ఓదేలు స్థానంలో ఎమ్మెల్యే టికెట్ను బాల్క సుమన్కి కేటాయి
ఏపీ రాజకీయ రాజధాని బెజవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో గెలుపెవరిదనే దానిపై అందరి ఆసక్తి నెలకొంది.
ఢిల్లీ: సోషల్ మీడియా ఎన్నికలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారిపోయింది. కొంతకాలం క్రితం నేతలు ప్రచారం ఓటర్ల ఇంటింటికీ వెళ్లి చేసేవారు. తరువాత బహిరంగ సభ, రోడ్ షోలు వంటివి చేసేవారు. ఇప్పుడు వీటితో పాటు సోషల్ మీడియా ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుప
పొలిటికల్ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ సోషల్ మీడియా సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు రాజకీయాల్లోనే కాదు. ప్రపంచ రాజకీయాల్లోనూ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మాములుగా అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందు అంటే ఒకవేళ ఎల్లుండు ఎన్నికలు
ఎన్నికల వేళ.. TRS లో జోష్ కనిపిస్తుంటే.. విపక్షాల్లో మాత్రం పూర్తి నైరాశ్యం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెల్చుకున్నా లోక్సభ ఎన్నికల సమయానికి విపక్షం పూర్తిగా డీలా పడిపోయింది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేయి జా