Home » Political
ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ జరిగిందనే విషయం బయటపడడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇది సంచలనం రేపుతోంది. వైసీపీ పెట్టిన కేసు
పాకిస్తాన్ ఒక్క అణుబాంబుతో భారత్ పై దాడి చేస్తే..20 అణుబాంబులతో భారత్ తమ దేశాన్ని నామారూపాల్లేకుండా ఫినిష్ చేస్తుందని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉందని, భారత్ దాడి చేసే ముందే పాక్ 50 అణుబాంబ�
కాకినాడ రూరల్లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల్లో మూడు పార్టీలు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో ప్రజారాజ్యం జయకేతనం ఎగురవేసింది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేకు గట్టి పోటీ ఇవ్వాలని జనసేన, వైసీపీ పట్టుదలగ�
కర్ణాటక : రాజకీయాల్లో ఆపరేషన్లు, ఎత్తుకు పై ఎత్తులు కాస్త దారి మళ్ళాయి. ఫిబ్రవరి 08వ తేదీ శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో జరిపిన డీల్కు సంబంధించి ఆడియో విడుదలయ్యాక బీజేపీ సైతం అటువంటి ఎత్తుగడలకు సిద్ధమై
కర్నాటక : రాష్ట్రంలో పొలిటికల్ పరిణామాలు మారిపోతున్నాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్లాన్స్ చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాషాయ దళం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస�
కర్నూలు : ఏపీ మంత్రి అఖిల ప్రియ పార్టీ మారుతారా ? అలక వెనుక కారణం అదేనంటూ చర్చ జరుగుతోంది. ఆళ్లగడ్డ పోలీసుల తీరును నిరసిస్తూ ఆమె గన్మెన్లను తిరస్కరించడంతో జిల్లా టీడీపీలో అంతర్గత పోరు ముదురుతోంది. భూమా వర్గం సీఎం పర్యటనకు దూరంగా ఉండడంతో ఆళ్�