Home » Political
వాస్తవానికి గత బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టాలన్నీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ "గత సంవత్సరం వారు (గత బీజేపీ ప్రభుత్వం) మార్పులు చేశారు. గతంలో ఉన్నవాటినే మేము
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బాఘేల్ను కాంగ్రెస్కు అత్యంత ప్రజాదరణ కలిగిన నేతనా కాదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సీఎం బాఘేల్ సమాధానమిస్తూ ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి స�
ప్రజలే తమ వివరాలను సెన్సన్ దరఖాస్తులో స్వయంగా నింపేలా జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) హక్కును కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. సెన్సస్ జరిగినప్పుడు మాత్రం అందులో కొత్తగా 31 ప్రశ్నలకు సమాధానాల్ని సేకరించనున్నారని అధికారులు స్పష�
నవరసాల్లో ఏదైనా ఈజీనేమో.. నవ్వును తెప్పించడం చాలా కష్టం. నటులు తమ నటనతో నవ్వించడానికి ప్రయత్నిస్తారు. కానీ కార్టూనిస్టులు గీసే గీతలతో నవ్వును పుట్టించడం అంతే అంత సులభం కాదు. అలాంటి కళాకారులంతా ఈరోజు జరుపుకునే వేడుక ప్రపంచ కార్టూనిస్టు డే.
భారత సంస్కృతీ, సంప్రదాయాలు చాలా గొప్పవని, హోళీ వేడుకలో పాల్గొనేందుకే తాను భారత పర్యటనకు ఒకరోజు ముందుగా వచ్చినట్లు గినా పేర్కొన్నారు. రక్షణమంత్రి తన కుటుంబంతో కలిసి తనకు ఆతిథ్యమిచ్చిన విషయాన్ని ప్రధానమంత్రి మోదీతో గంటన్నరసేపు మాట్లాడేందు
‘వినాశకాలే విపరీతబుద్ధి’ అనే సామెతను ఆయన గుర్తు చేశారు. మోదీ చర్యలు ఇందుకు నిదర్శమని, భవిష్యత్తులో దీని ఫలితాలు ఆయన చూస్తారని అన్నారు. అయితే ఇలాంటివి ప్రజాస్వామ్యానికి ప్రయోజనకరం కానప్పటికీ, విపక్షాల బలాన్ని పెంచుతాయని శత్రుఘన్ సిన్హా అన�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అధిష్ఠాన పరిశీలకుడిగా ఉన్న ఆయన ఆ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన పరిస్థితులను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్షాను కలుసుకుని సమగ్రంగా వివరించినట్లు పేర్కొన్నారు. ఇక తమిళనాడులో పార్టీని బలోపేత�
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మాజీ ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ స్వయానా నాయనమ్మ అయిన ఇందిరా గాంధీ సైతం అనర్హత వేటు ఎదుర్కొన్నారు. 1975లో ఆమె తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. 1971 ఎన్నికల్లో ఇందిరా గాంధీ విజయం చెల్లదని జూన్ 12, 1975న, అలహాబాద్ హైకోర్టు న్�
అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను పై కోర్టులు తగ్గించాలి. లేదంటే ఆ తీర్పును పూర్తిగా రద్దు చేయాలి. ఈ రెండింటిలో ఏది జరిగినా అనర్హత వేటు నుం�
కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం ఆయన దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంసీ లోక్సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాకగ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ�