Home » polling booth
కర్ణాటక: కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు అంతరాయం కలుగుతోంది. ఉత్తరకన్నడ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. సిర్సి ప్రాంతంలో 92వ నం�
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాజ్ కోట్ లోని అనిల్ గ్యాన్ మందిర్ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో మంగళవారం(ఏప్రిల్-23,2019)తన భార్యతో కలిసి వెళ్లి రూపానీ ఓటు వేశారు. గుజరాత్ లోని మొత్తం లోక్ సభ స్థానాలకు మూడో దశలో భాగంగా ఇవాళ �
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గుజరాత్, కేరళ సహా 14 రాష్ట్రాల్లోని 116 లోక్సభ స్థానాలకు మంగళవారం (ఏప్రిల్ 23,2019) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ లోన
ఛత్తీస్ ఘడ్ : ఎన్నికల వేళ కన్కెకర్ లో విషాదం నెలకొంది. ఎన్నికల నిర్వహణాధికారి పోలింగ్ బూత్ లో మృతి చెందాడు. ఛత్తీస్ఘడ్ లో మూడు లోక్సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల విధులకు కోసం ఓ ఎన్నికల నిర్వహణ అధికారి కన్కెకర్ కు వెళ్లాడు. అయిత
ఉత్తరాఖండ్, బదిరినాథ్ నియోజకవర్గపు బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర భట్ ఎన్నికల మోడల్ కోడ్ కండక్ట్ (MCC)ను ఉల్లంఘించారు.
పోలింగ్ బూత్ లోకి ఈ వస్తువులు నిషేధం. సెల్ ఫోన్, తుపాకీ, వాటర్ బాటిల్, రాయి,
హైదరాబాద్ : నా ఓటు App.. ఓటర్ల సౌలభ్యం కోసం ఈసీ తీసుకొచ్చిన యాప్ ఇది. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీన్ని రిలీజ్ చేశారు. ఓటర్లు