Home » Pollution
కారును స్టార్ట్ చేసే ముందు చాలా మంది అనేక రకాల పొరపాట్లు చేస్తుంటారు. ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే ఏసీని ఆన్ చేస్తుంటారు.
కొంత కాలం క్రితం నుంచే సముద్రంలో నివశించే ఈ అరుదైన సీ హార్స్ జాతి జీవులు కనిపించలేదు. దీంతో అవి అంతరించిపోయాయని భావించారు. కానీ సీ హార్స్ లో అంతరించిపోలేదనీ..అవి మనుగడలోని వ్యర్ధాల్లో ఉన్నాయని డైవర్ల ద్వారా తెలిసింది. గ్రీస్లోని అయిటోలికో
One Nation One PUC : దేశ వ్యాప్తంగా ప్రయాణించే అన్ని వాహనాలకు సౌలభ్యంగా ఉండేందుకు ఇకనుంచి ఒకే పొల్యూషన్ సర్టిఫికెట్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకనుంచి కొత్తగా ఇచ్చే పొల్యూషన్ సర్టిఫికెట్లో క్యూఆర్ కోడ్ను ముద్రిస్తారు. ఆకోడ్ను స�
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారైన డ్రెస్లు ధరించి ‘గ్రీన్ ఫింగర్స్ వైల్డ్ లైఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘ట్రాషన్ షో’ అనే పేరుతో ఓ షో ఏర్పాటు చేసి ఆ వ్యర్ధాల డ్రెస్సులు వేసుకుని స్టేజ్ పై ర్యాంప్ వాక్ చేశారు నైజీరియా
Sonia Gandhi advised to leave Delhi due to pollution కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీని వీడనున్నారు. దేశరాజధానిలో వాయుకాలుష్యం భారీగా పెరిగిన నేపథ్యంలో దీర్ఘకాలిక ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సోనియాగాంధీ కొన్ని రోజులపాటు నగరానికి దూరంగా ఉండాలని డాక్టర్లు �
ban on diwali crackers in seven states: దీపావళిపై కరోనా ఎఫెక్ట్ పడింది. బాణాసంచా వినియోగం, విక్రయాలపై బ్యాన్ పడింది. కరోనా బాధితుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే చాలా రాష్ట్రాలు బాణసంచాపై బ్యాన్ విధించాయి. ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక ఇప్పటికే
ban on diwali crackers: తెలంగాణలో దీపావళి పండగకు టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో దీపావళికి టపాసులు కాల్చితే… శ్వాసకోస సమస్యలతో రోగులు ఇబ్బందులు పడతారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ అనంతరం �
ap government diwali celebrations: ఏపీలో దీపావళి సంబరాలపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు గంటలు మాత్రమే టపాసుల వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం సూచించ�
Diwali festival ban on crackers : దీపావళి పండుగ సమీపిస్తోంది. ఇప్పటికే పలు మార్కెట్లలో సందడి నెలకొంటోంది. ఈ పండుగ అనగానే..దీపాలతో పాటు రాత్రి వేళ కాల్చే క్రాకర్స్ గుర్తొస్తాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా..బాణాసంచాను కాలుస్తుంటారు. పటాకులను కాల్చడం వల్ల కాలుష
electric bus trail run sucess in tirumala: తిరుమలలో విద్యుత్ బస్ ట్రయల్ రన్ సక్సెస్గా జరుగుతోంది. రెండో రోజు నిర్వహించిన ట్రయల్ రన్ కూడా విజయవంతంగా సాగింది. మొత్తం మూడు రోజులపాటు ఈ ట్రయల్ రన్ కొనసాగుతుంది. తిరుమల పవిత్రత, కాలుష్య నివారణలో భాగంగా తిరుపతి నుం�