Pollution

    కరోనాను పెంచి పోషిస్తున్న కాలుష్యం

    April 27, 2020 / 02:33 AM IST

    ఇటలీ రీసెర్చర్లు కొత్త విషయాన్ని కనుగొన్నారు. గాలి కాలుష్యం సృష్టించే పదార్థాలపైనే కరోనా వైరస్ అణువులు ఉంటున్నాయని గుర్తించారు. ఇటలీలోని పల్లె పరిసరాలు, పరిశ్రమ వాతావరణాల్లోని శాంప

    లాక్‌డౌన్ కారణంగా భారీగా తగ్గిన కాలుష్యం.. జలంధర్‌ నుంచి కనిపిస్తున్న 200 కిమీ దూరంలో ఉన్న హిమాలయాలు

    April 5, 2020 / 06:25 PM IST

    లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం భారీగా తగ్గింది. ఓవైపు గంగానది స్వచ్ఛంగా మారితే గాలిలో కాలుష్యం తగ్గిపోవడంతో సుదూరంలో ఉన్న హిమాలయాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    కరోనా ఎఫెక్ట్ : ఢిల్లీలో తగ్గిన కాలుష్యం..స్వచ్చమైన గాలి

    March 30, 2020 / 11:24 AM IST

    కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వేల మంది ప్రాణాలు తోడేసింది. లక్షల సంఖ్యల్లో వైరస్ బారిన పడిన వారు ఉన్నారు. ఇంకా పలు దేశాల్లో విజృంభిస్తోంది. ఈ వైరస్ కు మందు లేకపోవడంతో ఏమీ చేయాలో తెలియక జట్టు పీక్కున్నారు. ఒకరి ద్వారా మరొకరికి సోకకుండా ఉండ�

    కరోనాతో నగరంలో తగ్గిన పొల్యూషన్

    March 26, 2020 / 02:59 AM IST

    కరోనా భయపెడుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఎంతో మంది కబళించి వేస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో జనాలు కూడా మేల్కొన్నారు. అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా వింటున్న�

    కాలుష్యానికి చెక్ : BS – 4 వెహికల్స్ సంగతేంటి

    March 8, 2020 / 02:31 AM IST

    కరోనాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్న తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కాలుష్యం వెదజల్లే వాహనాలకు చెక్ పెట్టేందుకు రవాణా శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పొల్యూషన్ నియంత్రించేందుకు అత్యంత శుద్ధి చేసిన బీఎస్ -6 పెట్రోలు, డీజిల్ వాహనాలు ఏప్రల�

    కరోనా దెబ్బకు కాలుష్యం మాయం…ఎందుకంటే!

    March 2, 2020 / 05:21 AM IST

    కరోనా ఇపుడు ఈ మాట వింటేనే జనం హడలెత్తి పోతున్నారు. ఎంతో మందిని బలితీసుకుంటున్న ఈ వైరస్‌… ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. అయితే ఇప్పుడు కరోనా వల్ల ఓ ప్రయోజనం కూడా ఉంది. అదేంటంటే, మొన్నటి వరకు ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న దేశాల జాబితా తీస్తే

    బాంబులతో జనాన్ని ఒకేసారి చంపేయండి : కాలుష్యంపై ప్రభుత్వాలకు సుప్రీం చివాట్లు

    November 25, 2019 / 11:43 AM IST

    దేశ రాజధాని ఢిల్లీ సహా సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకీ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. వాయి కాల్యుష్యాన్ని నిర్మూలించేందుకు కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్న ఫలితం శూన్యంగానే కనిపిస్తోంది. ఒకవైపు ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని కం�

    మాస్క్ మస్ట్ : గ్రేటర్‌లో పెరుగుతున్న కాలుష్యం

    November 23, 2019 / 03:16 AM IST

    గ్రేటర్‌లో కాలుష్యం పెరిగిపోతోంది. శ్వాస తీసుకోవడం కష్టమౌతోంది. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతున్న పొల్యూషన్‌తో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాస్క్ ఈజ్ మస్ట్ అంటున్నారు వైద్యులు. దీనికి తోడు చలి తీవ్రత అధికం కావడంతో స్వేచ్చగా

    వినూత్న నిరసన : మా ఎంపీ కనపడుట లేదు 

    November 17, 2019 / 02:42 PM IST

    తమ నియోజక వర్గంలోని సమస్యను పరిష్కరించటంలో ఎంపీ అలసత్వం వహించాడని అలిగిన ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. భారత మాజీ  క్రికెటర్, బీజేపీ ఎంపీ,  గౌతమ్ గంభీర్ కనపడటం లేదని ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ఆదివారం ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంల

    ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం నగరంగా ఢిల్లీ

    November 4, 2019 / 04:36 AM IST

    2016, 2017 సంవత్సరాల్లో ఇదే సీజన్లో అంటే నవంబరు నెలలో ఉన్న కాలుష్యం స్థాయి కంటే తారా స్థాయికి చేరుకుంది. ఉదయం 11గంటల వరకూ మంచు నుంచి ఢిల్లీ బయటపడటం లేదు.

10TV Telugu News