Pollution

    డేంజర్ బెల్స్ : ఢిల్లీలో ఉండలేం..40 శాతం మందిది ఇదేమాట

    November 4, 2019 / 01:57 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో ఉండలేమంటున్నారు. అక్కడ ఉండాలంటే వణికపోతున్నారు. దీనికి కారణం వాయు కాలుష్యం. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఢిల్లీ – జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని దాదాపు 17 వేల మందిపై ఓ సర్వే నిర్వహించింది. గాలి నాణ్యత క్షీణించడంతో..40 శాతానికి �

    ఢిల్లీకి ఉపశమనం : నవంబర్ 6 తర్వాత కాలుష్యం తగ్గుతుంది 

    November 2, 2019 / 09:53 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోయిన వాయు కాలుష్యం ఒకటి రెండు రోజుల్లో తగ్గు ముఖం పడతుందని భారత వాతారణశాఖ అధికారి కేవీ సింగ్ చెప్పారు. శనివారం గాలి అతి తక్కువగా ఉందని, ఈ రోజు నుండి గాలి పెరిగే అవకాశం ఉందని, నవంబర్ 6 తర్వాత గాలి దిశ మారుతుందని ఆయన వ

    ఢిల్లీలో డేంజర్ బెల్స్ : పెరిగిన కాలుష్యం..స్కూళ్లకు సెలవులు

    November 1, 2019 / 09:56 AM IST

    ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకీ పెరుగుతున్న కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తూ..అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రజలను అప్రమత్తంచేసింది. పెరిగిన&

    ఢిల్లీలో కాలుష్యం : విద్యార్ధులకు 50 లక్షల మాస్కులు పంపిణీ

    October 31, 2019 / 03:55 AM IST

    ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. దీంతో పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూల్స్ విద్యార్థులకు  మాస్కులు పంపిణీ చేయాలని సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. 50 లక్షల N‌95 మాస్కులను �

    దీపావళి కాలుష్యంపై నాసా హెచ్చరికలు : ఢిల్లీ హై అలర్ట్ 

    October 26, 2019 / 09:31 AM IST

    దీపావళి పండుగ అందరికీ వేడుక. ఇంటిల్లపాది ఆనందంతో జరుపుకునే పండుగ. క్రాకర్స్ వెలుగుల్లో దేశం వెలిగిపోతుంది. దీపావళి తర్వాత ఏంటీ పరిస్థితి అని ఢిల్లీ వాసులకు భయం పట్టుకుంది. కారణంగా పొల్యూషన్. దీపావళి పండుగకు కాల్చే క్రాకర్స్ తోపాటు వెహికల

    రాష్ట్రంలో నిషేధం : ప్రధాని మోడీ బాటలో సీఎం కేసీఆర్

    October 10, 2019 / 11:05 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని సీఎం కేసీఆర్

    ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం

    September 13, 2019 / 06:58 AM IST

    కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేజ్రివాల్ తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 4నుంచి 15వరకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రిజిస్ట్ర�

    పచ్చని పల్లెను కాలుష్యం కాటేస్తోంది

    May 15, 2019 / 03:01 PM IST

    పచ్చని పల్లెను కాలుష్యం కాటేస్తోంది. స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యంగా బతికిన పల్లె జనం ఇప్పుడు అనారోగ్య పాలవుతున్నారు. అంతేకాదు పచ్చని పొలాలు చేతికందకుండా పోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి ప్రాంతాన్ని కాలుష్య భూతం ఆవరిం

    అలర్ట్ : మిషన్ భగీరథ నీళ్లు తాగొద్దు

    March 28, 2019 / 01:28 AM IST

    నిజాంసాగర్‌ పరిధిలోని ప్రజలకు ముఖ్య గమనిక. మిషన్ భగీరథ నీళ్లు అప్పుడే తాగొద్దు అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కోరారు. పైపుల లీకేజీతో మిషన్‌ భగీరథ జలాలు కలుషితమవుతున్నాయని, ఆ నీళ్లు తాగొద్దని కలెక్టర్‌ సూచించారు. కామారెడ్డి జిల్

    వెరీ డేంజర్ : మార్కెట్ లో హోలీ క్యాప్సుల్స్..బాంబులు 

    March 20, 2019 / 03:51 AM IST

    చండీగఢ్: హోలీ పండుగ అంటే వయస్సుతో సంబంధం లేకుండా సంబరాలు చేసుకునే వేడుక. రంగులు మయం..ఇంద్రధనస్సుని తలపించే రంగుల్లో మునిగి కేరింతలు కొట్టే అందమైన పండుగ హోలీ. కానీ రాను రాను పండుగల రూపు మార్చుకుంటు కొత్త పంథాలు అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో సహజ�

10TV Telugu News