-
Home » Ponguleti Srinivasa reddy
Ponguleti Srinivasa reddy
తెలంగాణలో త్వరలో భూముల ధరలు పెంపు..! మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమ పనుల లిస్ట్ తయారవుతోందని తెలిపారు. సరైన సమయంలో అన్నీ బయటకు వస్తాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. విచారణకు ఆదేశించండి.. గవర్నర్తో బీఆర్ఎస్ బృందం భేటీ
Ponguleti issue : బీఆర్ఎస్ నేతలు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
గుడిసెల కూల్చివేత చుట్టూ రాజకీయ దుమారం..! ఆరోపణలు ఏంటి? వాటిలో నిజమెంత?
తుమ్మల ప్రమేయం ఉందా? లేక ఆయన నియోజకవర్గ పరిధిలో కూల్చివేతలు జరిగాయి కాబట్టి అలిగేషన్స్ వస్తున్నాయా?
తెలంగాణ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు గ్రీన్సిగ్నల్
జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే.. స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ.. ఎన్నికలు ఎప్పటి నుంచి అంటే?
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీ తరువాత
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కీలక అప్డేట్.. బిల్లుల చెల్లింపుల్లో మార్పులు చేసిన ప్రభుత్వం.. ఇకనుంచి ఆ డబ్బులు పడవ్..
Indiramma houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.5లక్షలను ప్రభుత్వం అందిస్తుంది. ఆ డబ్బులను నాలుగు విడతల్లో ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే,
మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా.. మాజీ ఓఎస్డీ అరెస్ట్ కు పోలీసుల ప్రయత్నం
నిన్ననే కొండా సురేఖ ఓఎస్డీని విధుల నుంచి తప్పించింది ప్రభుత్వం.
హైదరాబాద్సహా ఆ జిల్లాల్లోని ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త..
గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ కింద ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో.. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.
చెంచులకు 13,000 ఇందిరమ్మ ఇళ్లు.. మంజూరు పత్రాల పంపిణీ: మంత్రి పొంగులేటి
ఏయే ప్రాంతాల్లో ఎన్నెన్ని ఇళ్లు?
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. ఈ నెలాఖరులో నోటిఫికేషన్.. ఎన్నికల తేదీ అప్పుడే..
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక విషయాన్ని వెల్లడించారు.