Home » Ponguleti Srinivasa reddy
నిన్ననే కొండా సురేఖ ఓఎస్డీని విధుల నుంచి తప్పించింది ప్రభుత్వం.
గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ కింద ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో.. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.
ఏయే ప్రాంతాల్లో ఎన్నెన్ని ఇళ్లు?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక విషయాన్ని వెల్లడించారు.
ప్రతి రెవెన్యూ విలేజ్లో మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారు. ఏ కార్యాలయం చుట్టూ రైతులు తిరగకుండా చేస్తున్నాం.
ఇకపై చెట్ల కింద నిరీక్షణకు దశల వారీగా తెరదించుతామన్నారు మంత్రి పొంగులేటి.
తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వారికి..
ఇందిరమ్మ ఇండ్ల పథకంకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. బేస్ మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసిన వారికి..
ఈ కేసు రాజకీయ లబ్ధి కోసం కాదని, వ్యవస్థ ప్రకారమే ప్రభుత్వం వెళుతుందని పొంగులేటి తెలిపారు.
ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తామని పొంగులేటి చెప్పారు.