POSITIVE

    టీ అమ్మే వ్యక్తికి కరోనా పాజిటివ్.. వైఎస్సార్ కాలనీలో టెన్షన్!

    April 29, 2020 / 09:30 AM IST

    కృష్ణా జిల్లా జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీలో టీ విక్రయించే వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కార్మిక నగర్, ఆటో నగర్ లో టీ విక్రయించినట్లు గుర్తించారు. అతనితో కాంటాక్టు

    ఢిల్లీలో 3 జర్నలిస్ట్ లకు కరోనా పాజిటివ్…కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్న సీఎం

    April 29, 2020 / 08:59 AM IST

    ఢిల్లీలో ఇటీవల 529మంది మీడియా సిబ్బంది శాంపిల్స్ ను సేకరించి టెస్ట్ లు చేయగా,వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రాణాంతకమైన,వ్యాక్సిన్ లేని కోవిడ్-19 బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని ఆప్ అధ

    గర్భిణిని తరలించిన 102 వాహన డ్రైవర్‌కు కరోనా పాజిటివ్

    April 29, 2020 / 07:51 AM IST

    యాదాద్రి భునగిరి జిల్లాలో గర్భిణిని తరలించిన 102 వాహనం డ్రైవర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ గర్భిణిని క్వారంటైన్ కు తరలించారు. గర్బిణి తీవ్ర భయాందోళనకు గురవుతోంది. వివరాల్లోకి వెళ్తే బొమ్మలరామారం మండలం గోవింద్ తండాకు చెందిన గర్భిణి �

    ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీలో 11మందికి కరోనా పాజిటివ్

    April 29, 2020 / 07:31 AM IST

    దేశంలోనే అతిపెద్ద హోల్ సేల్ పండ్లు మరియు కూరగాయల మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండికి చెందిన 11మంది వ్యాపారులకు కరోనా వైరస్ సోకినట్లు తేలిందని డిస్ట్రిక్ మెజిస్ట్రేల్(నార్త్)దీపక్ షిండే తెలిపారు. వ్యాపారులు మండికి డైరక్ట్ గా కనెక్ట

    గుడ్‌న్యూస్, గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 35 కంటైన్ మెంట్ జోన్లు రద్దు

    April 28, 2020 / 08:25 AM IST

    కొన్ని రోజులుగా కరోనా వైరస్ భయంతో వణికిపోయిన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు రిలీఫ్ లభించింది. కరోనా కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన వారికి గండం తప్పింది. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వరుసగా 5వ రోజూ గ్రేట

    తల్లి పాల బలం : కరోనాను జయించిన 3 నెలల బాలుడు

    April 27, 2020 / 02:44 AM IST

    కరోనా వైరస్ కారణంగా కొంతమంది బలవతుండగా..మరికొంత మంది దీని నుంచి బయటపడుతున్నారు, చిన్న పిల్లల నుంచి మొదలుకుని…వృద్ధుల వరకు ఇందులో ఉన్నారు. 100 సంవత్సరాలు దాటిన వారు కూడా కరోనాను జయించారు. తాజాగా మూడు నెలల బాలుడు ఈ జాబితాలో చేరారు. ఎలాంటి మందుల

    ఇమ్రాన్ ఖాన్ ను కలిసిన పాక్ ఛారిటీ గ్రూప్ హెడ్ కి కరోనా పాజిటివ్

    April 21, 2020 / 12:25 PM IST

    పాకిస్తాన్ లోనే అతిపెద్ద ఛారిటీ గ్రూప్ లలో ఒకటైన ఈధీ ఫౌండేషన్ హెడ్ ఫైజల్ ఈధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కరోనా వైరస్ రిలీఫ్ కింద 1కోటి రూపాయల చెక్ ఇచ్చేందుకు గత వారం ఫైజల్… ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను కలిశారు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్

    మహారాష్ట్ర సీఎం ఇంటికి చేరిన కరోనా వైరస్

    April 21, 2020 / 11:58 AM IST

    మహారాష్ట్ర సీఎం నివాసంలో డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ముంబైలోని ఉద్దవ్ ఠాక్రే అధికారిక నివాసం వర్షలో విధులు నిర్వహిస్తున్న ASIకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్ లో ఉంచి ట్రీట్

    న్యూస్ ఛానల్ లో పనిచేసే 25మందికి కరోనా పాజిటివ్

    April 21, 2020 / 10:13 AM IST

    జర్నలిస్ట్ లతో కలిపి ఓ తమిళ న్యూస్ ఛానల్ కోసం పనిచేసే దాదాపు 25మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయిందని ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ముంబైలో 53మంది జర్నలిస్ట్ లకు కరోనా వైరస్ సోకినట్లు తేలిన కొద్ది గంటల్లోనే ఇప్పుడు చెన్నైలో 

    ఉద్యోగికి కరోనా పాజిటివ్… ఆయుష్మాన్ భారత్ ఆఫీస్ కు తాళం

    April 20, 2020 / 03:27 PM IST

    సెంట్రల్ ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ ఆఫీసుకు సీల్ వేశారు అధికారులు. ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ కార్యాలయంలోని ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో ఆఫీస్ ను సీల్ చేశారు. సీఈవో సహా కార్యాలయంలో పనిచేసే ఇతర సిబ్బందికి కరోనా టెస్ట్ లు చేస్తున్నారు. �

10TV Telugu News