Home » POSITIVE
ఒక సంవత్సరంలోనే రెండోసారి కరోనా.. కాదు మూడు నెలల్లోనే రెండోసారి. ఇజ్రాయేల్ లోని డాక్టర్ పరిస్థితి ఇది. ఇజ్రాయేల్ లోనే పెద్ద హాస్పిటల్ గా పేరు తెచ్చుకన్న రమత్ గన్స్ షెబా మెడికల్ సెంటర్ లో డాక్టర్ గా ఓ వ్యక్తి పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో తొలి క
భారత్లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 11లక్షల మార్క్ దాటింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 40వేల 425 పాజిటి�
అనుకోకుండా జలుబు, పొడిదగ్గు, గొంతుమంట మొదలయ్యాయా.. ప్రస్తుత పరిస్థితుల్లో మీలో ఓ అనుమానం పెరగొచ్చు. కరోనా సోకిందా అనే భయంతో పాటు కుటుంబం గురించి ఆందోళన పెరిగిపోతుంది. వెంటనే COVID-19టెస్టుకు వెళ్లి నెగెటివ్ రావాలని కోరుకుంటూనే శాంపుల్స్ ఇచ్చి బ�
ఆరు నెలల బాబు పేరెంట్స్కు కరోనా సోకింది. పేరెంట్స్ వైద్య పరీక్షల్లో COVID-19 పాజిటివ్ గా తేలింది. నెలల బాబుకు కూడా ఇన్ఫెక్షన్ ఉండొచ్చని ఆమెను చూసుకునే వాళ్లకు కూడా వ్యాపించొచ్చని అనుమానించారు. చిన్నారి బాధ్యతను డాక్టర్ మేరీ అనితా తీసుకున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బిసిసిఐ ప్రెసిడెంట్ (బిసిసిఐ) , సౌరవ్ గంగూలీ ఇంట్లో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. సౌరవ్ గంగూలీ అన్నయ్య మరియు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ జాయింట్ సెక్రటరీ స్నేహసిష్ గంగూలీకి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో.. �
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముంబై జేజే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కోరేగావ్ కుట్ర కేసులో వరవరరావును ఎన్ ఐఏ అరెస్టు చేసింది. కొన్ని నెలలుగా తలోజా జైలులో రిమాండ్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయితే కరోనా సోకిన గర్భిణిలకు పుట్టే శిశువులకు వైరస్ సోకిన వార్తలు వింటూనే ఉన్నా
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అతని కొడుకు అభిషేక్ బచ్చన్లతో పాటు కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్, మనమరాలు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అమితాబ్, అభిషేక్ లను హాస్పిటల్ కు తరలించగా, ఐశ్వర్య, ఆరాధ్యలలో లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. బృహన్ముంబై
తమిళనాడులో మరో మంత్రికి కరోనా సోకింది. ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి సెల్లూర్ కె. రాజుకు శుక్రవారం కరోనా పాటిజివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో తమిళనాడులో ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులు కరోనా బారినపడ్డారు. జూన్ 18న ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పి. అన్బ�
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 6వ రోజు(జూలై 8,2020) కూడా దేశంలో 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 22వేల 752 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. మరో 482 మంద�