POSITIVE

    కర్ణాటక పీసీసీ చీఫ్ శివకుమార్‌కు కరోనా

    August 25, 2020 / 07:20 PM IST

    కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌కు కరోనా వైరస్ సోకింది. మంగళవారం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయనే స‍్వయంగా వెల్లడించారు. జ్వరంతో బాధపడుతున్న తనకు కోవిడ్‌-19 టెస్ట్‌ నిర్వహించగా పాజిటివ్‌గా వచ్చిందని, ముందుజాగ్రత్తతో ఆస్పత్రిలో వైద్యు

    హర్యానా సీఎం ఖట్టర్ కు కరోనా

    August 24, 2020 / 09:17 PM IST

    హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు పాజిటివ్ గా తేలిందన్న విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. “ఈ రోజు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించాను. రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. నన్ను సంప్రదించిన వారందరూ సెల�

    మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్

    August 13, 2020 / 05:37 PM IST

    టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా సోకింది. నిన్న ఉదయం నుంచి జలుబు చేయడంతో అచ్చెన్నాయుడుకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆయనకు గుంటూరు రమేష్ ఆస్పత్రిలో కరోన

    రెండు వారాల్లో 97వేలమంది చిన్నారులకు కరోనా

    August 10, 2020 / 04:39 PM IST

    అమెరికాలో జూలై చివరి రెండు వారాల్లో 97,000 మందికి పైగా పిల్లలు కరోనావైరస్ బారిన పడ్డారని ఒక కొత్త నివేదిక పేర్కొంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం …జూలై చివరి రెండు వా

    తమిళనాడు గవర్నర్ కు కరోనా పాజిటివ్

    August 2, 2020 / 06:53 PM IST

    తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌కు కరోనా వైరస్‌ సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో అయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. .భన్వరిలాల్‌కు కరోనా సోకిన విషయాన్ని ఆయన టెస్టులకు హాజరైన కొన్ని గంటల వ్యవధిలోనే చెన్నైలోని కావేరి హ�

    నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా…అంతా మంచే జరుగుతుంది

    July 29, 2020 / 06:46 AM IST

    నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా…అంతా మంచే జరుగుతుంది అంటున్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఆసుపత్రిలో తన పని తానే చేసుకుంటున్నానని తెలిపారు. ఆయన కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసు�

    కరోనా వేళ..ఘనంగా పెళ్లి..ఇంకేముంది..43 మందికి కరోనా

    July 28, 2020 / 07:15 AM IST

    కరోన వైరస్ భారతదేశాన్ని గడగడలాడిస్తోంది. లక్షలాది సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి తొలుత కేరళ రాష్ట్రంలో పాజిటివ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. కానీ పకడ్బంది చర్యలు తీసుకోవడంతో వైరస్ ను కట్టడి చేయగలిగింది అక్కడి ప్�

    కరోనా సోకిన యువతిపై డాక్టర్ అత్యాచార ప్రయత్నం

    July 23, 2020 / 06:59 AM IST

    కరోనా సోకిన వారిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. కానీ కొంతమంది డాక్టర్లకు కామంతో కళ్లు మూసుకపోతున్నాయి. కరోనా రోగులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే కొంతమంది డాక్టర్లు..లైంగిక దాడులకు పాల్పడుతూ..వైద్య వృత్తికే కళంకం తెస�

    కడియం శ్రీహరికి కరోనా…హోం క్వారంటైన్ లో ప్రజాప్రతినిధులు

    July 22, 2020 / 09:46 AM IST

    తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి,  MLC కడియం శ్రీహరి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా ప్రతినిధులు కలవరపాటుకు గురయ్యారు. ఆయన్ను కలిసిన వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కడియం గన్ మెన్, పీఏలు ఐసోలేషన్ కు వెళ్లారు. ప్రస్తుతం కడి�

    కొంపముంచుతున్న యాంటీజెన్ టెస్టులు, కరోనా పాజిటివ్ ఉన్న వారికి నెగిటివ్

    July 21, 2020 / 01:01 PM IST

    తెలంగాణలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. దీంతో జనాలు భయపడుతున్నారు. అదే సమయంలో కొత్త భయం పట్టుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి కారణం పాజిటివ్ ఉన్న వారికి నెగిటివ్ అని రిపోర్టులో రావడమే. కొత్తగా కరో�

10TV Telugu News