Home » POSITIVE
ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 17 మందికి కరోనా సోకింది. మంగళవారం రాష్ట్ర కార్యాలయంలోని సిబ్బంది, నేతలందరికీ కరోనా టెస్టులు నిర్వహించగా, 17మందికి పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ యూనిట్ మీడియా సెల్ హెడ్ తెలిపారు. కరోనా సోకిన వారు
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండుకు మంగళవారం కరోనా సోకింది. తాను కరోనా పరీక్ష- RT-PCR చేయించుకోగా పాజిటివ్ గా రిపోర్టు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. డాక్టర్ల సూచన ప్రకారం హోం ఐసొలే�
భారతదేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఏ మాత్రం కేసుల సంఖ్య తగ్గడం లేదు. మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. లెటెస్ట్ గా 95 వేల 735 మందికి కరోనా సోకింది. మొత్తంగా 44 లక్షల 65 వేల 864కు కేసుల సంఖ్య చేరుకుంది. ఒకే రోజు వేయి 172 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 7
బెంగళూరులో 27 ఏళ్ల మహిళకు రెండోసారి కరోనా సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. బెంగళూరులో రెండోసారి కరోనా సోకిన మొదటి వ్యక్తి ఈమే కావొచ్చని డాక్టర్లు చెప్పారు. మొదట జులై మొదటి వారంలో కరోనా లక్షణాలతో ఆ మహిళ ఆస్పత్రిలో చేరారు. జులై-6న ఆమెకు పరీక్షల
Robert Pattinson ‘tests positive : కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు, సెలబ్రెటీలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. పలువురు చనిపోయారు కూడా. సినీ రంగానికి చెందిన కొంతమందికి కరోనా వైరస్ సోకుతోంది. దీని ఫలితంగా షూటింగ్స్, సినిమాల విడుదల �
తెలంగాణలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు ప్రజలను రక్షిస్తున్నాయి. టెస్టుల సంఖ్య క్రమక్రమంగా ఎక్కువ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..రాష్ట్రంలో 1.33 లక్షల మందికి కరోనా
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజగా గోవా సీఎం ప్రమోద్ సావంత్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ లక్ష�
తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ సోకందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. లక్షణాలు కనిపించని వారు తమకు తెలియకుండానే ఇతరులకు అంటించే ప్రమాదం ఎక్కువని, ఇటువంటి కేసుల కారణంగానే ఇతరులకు పెద్దసంఖ్యలో వైరస్ సోకు�
అండమాన్ అండ్ నికోబర్ దీవులలో మారుమూలన నివసించే ఆదిమ తెగలకు కరోనా వైరస్ సంక్రమించింది. అంతరించే దశలో ఉన్న గ్రేటర్ అండమానీస్ తెగ వ్యక్తులకు వైరస్ సంక్రమించినట్లు గత వారం గుర్తించారు. టెస్టులు చేయగా ఐదుగురికి వైరస్ సోకిన
మరో రెండు రోజుల్లో పంజాబ్ లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 23 మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా పాజిటివ్ సోకింది. రాష్ట్రంలోని మొత్తం 117 ఎమ్మెల్యేల్లో 23 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. శుక్రవా