Home » POSITIVE
Scores of nuns contract coronavirus at German convent : జర్మనీ లోని ఓ కాన్వెంట్లో 76 మంది క్రైస్తవ సన్యాసినులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఉత్తర జర్మనీలోని తుయిన్లోని ఒక కాన్వెంట్ లో మంగళవారం నాడు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 76 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగ�
Ahmed Patel’s death : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణం బాధ కలిగించిందని, కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఎప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. అహ్మద్ పటేల్ మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ తో ఫోన్ లో మా�
Sadananda Gowda tests positive for coronavirus కేంద్ర రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తులతో దగ్గరిగా మెలిగిన తనలో కరోనా లక్షణాలు కనబడటంతో టెస్ట్ చేయించుకున్నానని…
Manipur CM tests positive for COVID-19 భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగామణిపూర్ సీఎం ఎన్.బీరేన్ సింగ్ కి కరోనా వైరస్ సోకింది. తనకు క�
Positive Thinking: అనుకున్నదానికంటే ఎక్కువ పాజిటివ్ గా అనిపించడానికి ఈ టెక్నిక్స్ వాడండి. అలసిపోయినట్లు అనిపించినా, ఒంటరిగా అనిపించినా, కాలం ఎప్పుడు కలిసొస్తుందా అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ నుంచి బయటపడటం అంత సులువు కాకపోవచ్చు. ఈ క్రమంలో పాజిటివ్
Over 6,000 people in China test positive for brucellosis చైనాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. గన్సు ఫ్రావిన్స్ లోని లాన్ జౌలో 6వేల మందికి “బ్రూసెల్లోసిస్” అని పిలువబడే బ్యాక్టీరియల్ డిసీజ్ పాజిటివ్ గా తేలిందని స్థానిక ప్రభుత్వ అధికారులు చెప్పారు. లాన్ జౌ సిటీలో 55వేల 725మంది
Corona Cases in AP : ఏపీలో కరోనా కేసులు (Corona Cases) నమోదవుతూనే ఉన్నాయి. రోజు రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డువుతన్నాయి. తాజాగా 24 గంటల్లో 4 వేల 256 కేసులు నమోదు కాగా..7 వేల 558 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. 56 వ�
coronavirus in india- icmr survey కరోనా మహమ్మారి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR).మంగళవారం రెండవ జాతీయ సెరో సర్వే రిపోర్ట్ లోని కీలక విషయాలను వెల్లడించిన ICMR…. ఆగస్టు- 2020 నాటికీ దేశంలో ప్రతి 15 మంది(పదేళ్లకు పైబడిన) లో ఒ
Corona : తెలంగాణలో కరోనా కేసులు కంట్రోల్ కావడం లేదు. కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కోలుకున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 2,239 కేసులు నమోదయ్యాయని, 2,281 మంది ఒక్కరోజే కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య �
దేశంలో కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్ సునీల్ కుమార్కు కరోనా సోకింది. మంగళవారం చేయించుకున్న పరీక్షలో ఆయనకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. మంత్రి వీఎస్ స�