POSITIVE

    దేశంలో మళ్లీ వంద దాటిన కరోనా మరణాలు, కొత్తగా 16వేల 839 కేసులు

    March 5, 2021 / 10:40 AM IST

    new corona cases india: దేశంలో కరోనా ఉధృతి కంటిన్యూ అవుతోంది. ఒకవైపు, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుండగా..మరోవైపు, కొత్త కేసులు 17వేలకు చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం(మార్చి 4,2021) 7లక్షల 61వేల 834 మందికి కొవిడ్ నిర్ధారణ ప�

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కోటి 11లక్షలు దాటిన బాధితులు

    March 3, 2021 / 11:31 AM IST

    Covid-19 cases rise in india: ఇండియాలో మళ్లీ కరోనా కలకలం రేగింది. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా ముప్పు తొలగలేదు. చాపకింద నీరులా కొవిడ్ వైరస్ వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కొత్తగా 14వేల 989 పాజిటివ్ కేసులు నమోదయ్యా

    సిద్బరి మఠంలో 154మంది సన్యాసులకు కరోనా

    March 2, 2021 / 05:45 PM IST

    Himachal Pradesh హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. ధర్మశాల సమీపంలోని సిద్బరి పట్టణంలోని గైటో తాంత్రిక్‌ మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంద

    నెలలో ఏడుగురు మంత్రులకు కరోనా

    February 22, 2021 / 02:23 PM IST

    Maharashtra మహారాష్ట్రలో మళ్లీ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌కూ కరోనా సోకింది. తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు భుజ్‌బల్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్య�

    కరోనా టీకా తీసుకున్న వ్యక్తికి మరలా పాజిటివ్

    January 29, 2021 / 08:34 PM IST

    machilipatnam man tests positive : కరోనా టీకా తీసుకున్న తర్వాత..కూడా..మరలా ఆ వ్యక్తికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. మచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తి తొలి విడతలో భాగంగా..కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత…కోవిడ్ టెస్టు చేశారు. రిజల్ట్స్ లో పాజిట�

    శశికళకు కరోనా.. జ్వరం, శ్వాసకోశ సమస్యలు

    January 22, 2021 / 07:15 AM IST

    VK Sasikala : అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అక్రమాస్తుల కేసులో నాలుగేండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె బెంగళూరులోని సెంట్రల్‌ జైలులో ఉన్నారు. శశికళకు జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొవడంతో సెంట్రల్‌ �

    ఢిల్లీ “జూ”లో బర్డ్ ఫ్లూ..గుడ్లగూబకి పాజిటివ్

    January 16, 2021 / 07:21 PM IST

    Delhi Zoo ఢిల్లీ జూలో శనివారం(జనవరి-16,2020) తొలి బర్ద్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం పంజ‌రంలో మృతిచెందిన గుడ్ల‌గూబ మ‌ల‌ద్వారం నుంచి, శ్వాస నాళం నుంచి, కంటి నుంచి స్వాబ్‌ను సేక‌రించి ప‌రీక్ష‌ల నిమిత్తం భోపాల్‌లోన�

    AP Covid 19 : 24 గంటల్లో 349 కేసులు, 472 మంది డిశ్చార్జ్

    December 30, 2020 / 05:28 PM IST

    Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 30వ తేదీ బుధవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించి�

    సినీ నటుడు రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

    December 29, 2020 / 08:34 AM IST

    Corona virus positive for hero Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ట్వీట్ చేశారు. తనకు కరోనా లక్షణాలు లేవని..ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. కరోనా లక్షణాలు లేకు�

    ఆ 22 మందికి కరోనా పాజిటివ్

    December 24, 2020 / 08:13 AM IST

     

10TV Telugu News