POSITIVE

    మండ్య ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్

    July 6, 2020 / 09:09 PM IST

    ప్రముఖ సినీనటి, కర్ణాటకలోని మండ్య నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుమలతకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్​బుక్ ద్వారా తెలిపారు. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆమె తెలిపారు. శనివారం ను

    మాణిక్యాలరావుకు కరోనా

    July 4, 2020 / 01:23 PM IST

    నేను ఎవరినీ వదలా అంటోంది కరోనా. ఈ రాకాసి బారిన పడిన వారిలో సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు ఉన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రుల్లోనే..హోం క్వారంటైన్ లో ఉండిపోతున్నారు. ఏ మాత్రం భయపడకుండా స్యయంగా..ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడి�

    ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా

    July 4, 2020 / 12:52 AM IST

    తెలంగాణలో మరో ప్రజాప్రతినిధికి కరోనా సోకింది. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా బారిన పడ్డారు. జలుబు, దగ్గు రావడంతో ఆమె యశోద ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో సునీ�

    ఏపీ సచివాలయంలో కరోనా కలవరం.. 27కు చేరిన పాజిటివ్ కేసులు

    July 2, 2020 / 06:51 PM IST

    ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. సచివాలయంలో కరోనా కేసుల సంఖ్య 27కు చేరింది. తాజాగా మరో 10 మంది వైరస్ బారిన పడ్డారు. గత నెల 25న సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 10 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో మెజ

    నటి నవ్యకు కరోనా.. షూటింగులో పాల్గొన్న వారంతా క్వారంటైన్‌లో..

    July 2, 2020 / 12:56 PM IST

    దేశంలో కరోనావైరస్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. తాజాగా తెలుగు టీవీ నటి నవ్య స్వామి కరోనా బారిన పడింది. ఈవిష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించింది. ఈ సందర్భంగా నవ్య స్వామి మాట్లాడుతూ.. ‘కరోనా పాజిటివ్ వచ్చినందుకు నేనేం సిగ్గు పడటంలేదు. ఈ వి�

    పాపులర్ నటికి కరోనా పాజిటివ్..

    July 1, 2020 / 01:27 PM IST

    దేశంలో కరోనావైరస్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. తాజాగా హిందీ టీవీ నటి అదితి గుప్తా కరోనా బారిన పడింది. ఈవిష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించింది. అదితి గుప్తా ప‌లు టెలివిజన్ సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించింది. స్టార్‌ప్లస్‌లో ప్ర‌స�

    హోం మంత్రికి కరోనా పాజిటివ్

    June 29, 2020 / 05:19 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర హోం మంత్రి మహమ్మూద్ ఆలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మహమ్మూద్ ఆలీ గత కొద్ది రోజులుగా కోరనా లక్షణాలతో ఇబ్బంది పడుతుండటంతో ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించారు. పరీక్ష

    దేశంలో కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి

    June 24, 2020 / 06:05 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి మరో ఎమ్మెల్యేని బలితీసుకుంది. వెస్ట్ బెంగాల్ లో అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి

    ఏపీలో 24 గంటల్లో 48 కరోనా కేసులు

    May 16, 2020 / 07:16 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.  రాష్ట్రంలో 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 వేల 205 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో కరోనాతో 49 మంది మృతి చెందారు. 1353 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్

    ఏపీలో 1500 దాటిన కరోనా కేసులు, కొత్తగా 62మందికి కొవిడ్

    May 2, 2020 / 06:25 AM IST

    ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 62 పాజిటివ్ కేసులు నమోదైనట్లు శనివారం(మే 2,2020) బులిటెన్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ద

10TV Telugu News