Home » POSITIVE
మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహరాష్ట్ర నిలిచింది. కరోనా మహమ్మారి ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణుకుతోంది. అయితే ముంబైలో ఎక్కువ సం
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. తెలంగాణలోనూ వైరస్ కలవర పెడుతోంది. రాష్ట్రంలోని పలు చోట్ల కరోనా కేసులు బయటపడుతున్నాయి.
పరీక్షల్లో కరోనా పాజిటివ్ వారడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఇద్దరు పేషెంట్లు తిరిగి మళ్లీ హాస్పిటల్ లో చేరారు. మరోసారి టెస్ట్ చేయడంతో ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దేశరాజధాని ఢిల్లీకి దగ్గర్లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. నోయిడా�
మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖనే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అతిపెద్ద వైరస్ హాట్ స్పాట్ గా మారింది. రాజధాని భోపాల్ లో నమోదైన 121 కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు హైల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు,వారి కుటుంబసభ్యులవే కావడం ఇప్పడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీకి కూతుళ్ల ద్వారా కరోనా సోకింది..
తనకు తన కుటుంబానికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్తలపై స్పందించిన నటి షెఫాలి షా..
కోవిడ్-19 హాట్ స్పాట్ గా అమెరికా మారిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా అత్యధికంగా అగ్రరాజ్యంలోఇప్పటివరకు 4లక్షల 540మందికి కరోనా సోకగా,12వేల 857మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 21వేల 711మంది కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు
మహారాష్ట్రలో మొదట నెగటివ్ ఫలితం వచ్చి తర్వాత పాజిటివ్గా తేలిన కేసు కలిగించిన సంచలనం మరవకముందే కేరళలో మరో కేసు కలకలం రేగింది. కరోనా లక్షణాలు లేకుండానే ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. భయం నిజమైంది. ఏదైతే జరక్కూడదో అదే జరిగింది. ఇప్పటివరకు మనుషులకు
మర్కజ్ సదస్సు ఏపీ కొంప ముంచింది. ఏపీలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసులు 252కు చేరాయి.