Home » POULTRY FARM
కాన్గల్ గ్రామంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో బర్డ్ ఫ్లూ మరోసారి విజృంభిస్తోంది. లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.
తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం ప్రజలు ఆందోళనకు గురిచేస్తోంది. వేలాది కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో ..
ఆదివారం వచ్చిందంటే చికెన్ దుకాణాలు రద్దీగా కనిపిస్తాయి. సండే రోజు నాన్ వెజ్ తినేందుకు ..
Bird flu spread to nine states in india : బర్డ్ ఫ్లూ పీడ భారత్ను వెంటాడుతోంది. నిన్నటి దాకా ఏడు రాష్ట్రాలకే పరిమితమైన బర్డ్ ఫ్లూ తాజాగా మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోకి ఏంట్రీ ఇచ్చింది. మహారాష్ట్రాలోని పర్బణీ జిల్లా మురుంబా పౌల్ట్రీఫారంలో సుమారు 800 కోళ్లు మృతి చెందాయ
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు అన్ని వ్యాపారాలు కుదేలైపోతున్నాయి. వ్యాపారస్తులు కోట్లలో నష్టాలు చవి చూస్తున్నారు. ఇది పౌల్ట్రీ రంగానికి తాకింది. ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా వైరస్ బ్రాయిలర్ కోళ్ల ద్వారా వ్యాపిస్తుందం�
తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ రంగం, కోళ్ల దాణా విషయంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు సీఎం కేఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, మోదీ సర్కార్ను నమ్ముకుంటే..శంకరగిరి మాన్యాలే..అంటూ..ఎద్దేవా చేశారు. ఉన్నది లేనిది ఊహించు
నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వచ్చిన వైరస్ కారణంగా వందల సంఖ్యలో కోళ్లు చచ్చిపోయాయి. అలాంటిదే కేరళలో సంభవించడంతో కోళ్లు మాత్రమే కాదు.. ఆ వైరస్ సోకిన గంటల వ్యవధిలోనే డజన్ల కొద్దీ గబ్బిలాలు మృతి చెందాయి. కొజిక్కొడె జిల�
కరోనా(కోవిడ్-19)వైరస్ భయంతో దేశంలోని చాలామంది చికెన్ తినడం మానేశారు. అసలు చికెన్ మాత్రమే కాకుండా నాన్ వెజ్ అనే పదాన్నే తమ మెనూ నుంచి చాలామంది తొలగించారు. చికెన్,మటన్,పిఫ్ ఇలాంటి తింటే కరోనా వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు తెగ చక్క�