Home » poverty
ప్రతి ఒక్కరి సంకల్పంతో పేదరికం లేని సమాజమే పీ-4 విధానం అని చెప్పారు.
ప్రవీణ్ చక్రవర్తి కాకినాడ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, బలహీన వర్గాల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవితాలను మారుస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 455 మిలియన్ల మంది పేదలు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని వారేనని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది.
నిమ్మకూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించే పేదరిక నిర్మూలన కార్యక్రమం అందరికీ మార్గదర్శకం కానుంది. సమాజం వల్ల బాగుపడిన వాళ్లు తమ ఊరిలో ఒక కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకునేలా కార్యక్రమాలు చేపడతాం.
జనాభా పెరుగుదలతో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, పర్యవసానాలు వాటిపై అవగాహన కల్పించడానికి ఏటా 'ప్రపంచ జనాభా దినోత్సవాన్ని' జరుపుతారు. అయితే ఈ సంవత్సరం లింగ సమానత్వంపై దృష్టి సారించడం ద్వారా మహిళా సాధికారత కల్పిండమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర�
parents sold daughter for money: ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లలను కళ్లలో పెట్టుకుని చూసుకుంటారు. వారికి చిన్న కష్టం వచ్చినా విలవిలలాడిపోతారు. పిల్లల సంతోషం కోసం ఏమైనా చేస్తారు. తాము తిన్నా తినకున్నా.. పిల్లలకు కడుపు నిండా తిండిపెడతారు. అదీ అమ్మానాన్న ప్రేమంట�
Mohammad Shareef : ఎంతో మందికి సేవ చేశారు. ఎవరూ లేని వారు చనిపోతే..దగ్గరుండి..అంత్యక్రియలు జరిపించారు. ఒకటి..కాదు..రెండు కాదు..ఏకంగా..25 ఏళ్లలో 25 వేల అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు చేయించారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం..పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైనట్లు
పేదరికం వారికి శాపంగా మారింది. పేద కుటుంబంలో పుట్టడమే వారి పాలిట శాపమైంది. పని కోసం, నాలుగు మెతుకుల కోసం తమ దేహాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పని కావాలంటే పడుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్ ఖండ్ ప్రాంత�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షలాది మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తి నిరోధానికి దేశంలో 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నారు. జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా వలస కూలీలు, అసంఘటిత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వీరితో పాటు ఢిల్లీలోని వేలాద