-
Home » poverty
poverty
15 మంది భార్యలు, 100 మంది సహాయకులతో ఆఫ్రికన్ రాజు యూఎఈ టూర్.. వీడియో మళ్లీ వైరల్.. ఏం జరిగిందంటే?
King Mswati III ప్రస్తుతం స్వాజిలాండ్ రాజుకు 15మంది భార్యలు ఉండగా.. అతని తండ్రి, రాజు సోభూజా II కు 125 మంది భార్యలు ఉన్నారట.
ఏపీలో పేదరిక నిర్మూలన కోసం పీ-4 విధానపత్రం విడుదల..
ప్రతి ఒక్కరి సంకల్పంతో పేదరికం లేని సమాజమే పీ-4 విధానం అని చెప్పారు.
భవిష్యత్తును మార్చిన విద్యా దాత: Praveen Chakravarthy Kakinada
ప్రవీణ్ చక్రవర్తి కాకినాడ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, బలహీన వర్గాల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవితాలను మారుస్తున్నారు.
అత్యధిక పేదలున్న దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా.. ఎంత మంది పేదరికంలో జీవిస్తున్నారంటే?
ప్రపంచ వ్యాప్తంగా 455 మిలియన్ల మంది పేదలు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని వారేనని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది.
సంపద సృష్టిస్తా, పేదరికం నిర్మూలిస్తా.. అదే నా లక్ష్యం- నిమ్మకూరులో చంద్రబాబు
నిమ్మకూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించే పేదరిక నిర్మూలన కార్యక్రమం అందరికీ మార్గదర్శకం కానుంది. సమాజం వల్ల బాగుపడిన వాళ్లు తమ ఊరిలో ఒక కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకునేలా కార్యక్రమాలు చేపడతాం.
World Population Day 2023 : లింగ సమానత్వం, స్త్రీ సాధికారతే లక్ష్యంగా .. ప్రపంచ జనాభా దినోత్సవం
జనాభా పెరుగుదలతో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, పర్యవసానాలు వాటిపై అవగాహన కల్పించడానికి ఏటా 'ప్రపంచ జనాభా దినోత్సవాన్ని' జరుపుతారు. అయితే ఈ సంవత్సరం లింగ సమానత్వంపై దృష్టి సారించడం ద్వారా మహిళా సాధికారత కల్పిండమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర�
10వేల కోసం 12ఏళ్ల కూతురిని అమ్మానాన్నలే అమ్మేశారు, గుండెలు పిండే విషాదం
parents sold daughter for money: ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లలను కళ్లలో పెట్టుకుని చూసుకుంటారు. వారికి చిన్న కష్టం వచ్చినా విలవిలలాడిపోతారు. పిల్లల సంతోషం కోసం ఏమైనా చేస్తారు. తాము తిన్నా తినకున్నా.. పిల్లలకు కడుపు నిండా తిండిపెడతారు. అదీ అమ్మానాన్న ప్రేమంట�
పద్మశ్రీకి ఎంపిక చేశారు, ఇంకా ఇవ్వలేదు..కటిక పేదరికంతో బాధ పడుతున్న షరీఫ్ చాచా
Mohammad Shareef : ఎంతో మందికి సేవ చేశారు. ఎవరూ లేని వారు చనిపోతే..దగ్గరుండి..అంత్యక్రియలు జరిపించారు. ఒకటి..కాదు..రెండు కాదు..ఏకంగా..25 ఏళ్లలో 25 వేల అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు చేయించారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం..పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైనట్లు
అక్కడ, పని కావాలంటే పడుకోవాల్సిందే.. యూపీలో లాక్డౌన్ దారుణాలు, యథేచ్చగా బాలికల లైంగిక దోపిడీ
పేదరికం వారికి శాపంగా మారింది. పేద కుటుంబంలో పుట్టడమే వారి పాలిట శాపమైంది. పని కోసం, నాలుగు మెతుకుల కోసం తమ దేహాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పని కావాలంటే పడుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్ ఖండ్ ప్రాంత�
భారత్ పై కరోనా ఎఫెక్ట్.. 13.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు, 12కోట్ల మంది పేదరికంలోకి
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షలాది మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది.