Home » prakasam district
యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాద ఘటనలతో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కనిగిరి మండలం పెద్ద అలవలపాడు క్యాంప్ సైట్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న టీమ్ సభ్యుడిని టీడీపీ నేతలు గుర్తించి పట్టుకున్నారు. (Nara Lokesh)
అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. (Amanchi Krishna Mohan)
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ వెళ్తున్న పెళ్లి బృందం బస్సు దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
నియోజకవర్గంలో మాఫియా డాన్గా అశోక్ బాబు తయారయ్యాడు. పార్టీకోసం ప్రాణాలైన అర్పించాలని, అవసరమైతే ప్రాణాలు తీయాలంటూ వైసీపీ కార్యకర్తలకు అశోక్ బాబు ఉపదేశం చేస్తున్నాడని టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
టంగుటూరులోని అశోక్ బాబు ఇంటివద్ద, నాయుడు పాలెంలోని ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి ఇంటివద్ద అదేవిధంగా వైసీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ బలగాలను మోహరించారు.
Balineni Srinivas Reddy : పార్టీలో కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేశారు. దీన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లా. అన్ని సమస్యలు తీరతాయని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
Balineni Srinivasa Reddy : పార్టీ మార్పు అనేది ప్రచారం మాత్రమే అన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ప్రోటోకాల్ అనేది పెద్ద విషయం కాదన్నారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో కారు, ఆర్టీసీ బస్సు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.
ఒంగోలు మండలం వల్లూరు గ్రామ సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలెజ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.