Home » prakasam district
2019 ఎన్నికల్లో వైసీపీ సునామీని కూడా తట్టుకొని.. చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఐతే ఆ తర్వాత వైసీపీ వైసీపీలో చేరారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది.
మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర అనుచరులుగా పోతుల సునీత, ఆమె భర్త సురేశ్కు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు, గౌరవంతోనే టీడీపీలో పోతుల సునీతకు పెద్దపీట వేసే వారు.
పార్టీపరంగా ఒక్క సభ్యుడు లేని టీడీపీ... ఏకంగా చైర్మన్ గిరీపై గురిపెట్టి అడుగులు వేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతుండగా, జడ్పీటీసీలను రక్షించుకోవడంపై టెన్షన్ పడుతోంది వైసీపీ... మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల వేడి చల్లారకుండానే.. జడ్పీ రాజకీయం వేడి
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం గ్రామం వద్ద గుంతలో పడిన చిరుత పులిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఒంగోలులో దారుణం జరిగింది. ఓ ఏఆర్ కానిస్టేబుల్ కన్నకొడుకును తుపాకీతో కాల్చి చంపాడు.
ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద చివరి సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు 6 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి జనం భారీగా కదిలి రాబోతున్నట్లుగా తెలిపారు.
నా కోసం వంద రోజులు కష్టపడండి. సైకిల్ ఎక్కి రోడ్లపై తిరగండి. మీ జీవిత బాధ్యత నేను తీసుకుంటా. మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నేను ఇస్తా.
గాయపడ్డ వారిలో ముగ్గురు అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు ఉన్నారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
గ్రామంలో మరికొందరు ఫొటోల స్థానంలో ఏకంగా ఆధార్ కార్డు అప్ లోడ్ అయిందని స్థానికులు తెలిపారు. ఓటర్ లిస్టులో ఇలా తప్పులతడక ఉంటే ఎలా అని, అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో, తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు.