Home » Pranay
మారుతీరావు చనిపోయిన రోజును ఫాదర్స్ డే గా ప్రకటించాలి అంటూ టాలీవుడ్ డైరెక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు..
ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త ప్రణయ్ తన కళ్ల ఎదుటే దారుణంగా హత్యకు గురయ్యాడు. అది చూసి జీర్ణించుకోలేకపోయింది అమృత.. తన భర్తను హత్యచేయించడాని తండ్రిని జైలుకు పంపింది. బెయిల్ మీద వచ్చిన తండ్రి కూడా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త ద
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటిలో జరుగుతున్న అంత�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు ? ఎవరైనా చంపేశారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధాన కారణాలంటీ ? అనే ప్రశ్నలు ఉత్సన్నమౌతున్నాయి. చింతల్ బస్త
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 2020, మార్చి 08వ తేదీ ఖైరతాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఉరి వేసుకుని చనిపోయాడు. కూతురిని పెళ్లి చేసుకున్నాడన్
జిల్లా మిర్యాలగూడలో 2018, సెప్టెంబర్ 14న జరిగిన పెరుమాళ్ళ ప్రణయ్ హత్య కేసులో పీడీ యాక్ట్ నమోదై వరంగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ప్రధాన నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రణయ్ అమృతను కులాంతర వివాహం చేసుకున్న న�
మిర్యాలగూడ : మిర్యాలగూడ ప్రణయ్ దారుణ హత్య సంచలనం సృష్టించింది. పరువు హత్య ఒకటి. తన కుమార్తె.. వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్ని దారుణంగా హత్య చేయించాడు. ఆ సమయంలో అమృత ఐదు నెలల గర్భిణి. కాగా.. 20
ప్రణయ్ – అమృత స్టోరీ అందరికీ తెలిసిందే. వీరి పెళ్లి రోజునే అమృత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2019, జనవరి 30వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది అమృత. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. పెళ్లి రోజునే అబ్�
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన పరువు హత్యల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ ఒకటి. అమ్మాయి తండ్రి కిరాతకానికి బలైన ప్రణయ్ పెళ్లి జరిగింది జనవరి 30వ తేదీనే. 2018వ సంవత్సరం ఇదే రోజు హైదరాబాద్ లో అమృతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత.. కొన్ని రోజు�
హైదరాబాద్ : రాష్ట్రంలో సంచనలం రేపిన అమృత..భర్త ప్రణయ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. హత్యకు సంబంధించి 2019, ఫిబ్రవరి 24న ఫైనల్ ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు పోలీసులు. హత్య జరిగిన నాలుగు రోజులకు నల్గొండ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు