Prasad

    Couples Suicide : కరోనా సోకిందని దంపతులు ఆత్మహత్య..అనాథలైన పిల్లలు

    May 21, 2021 / 11:55 AM IST

    కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కరోనా వచ్చిందని చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. అటువంటి విషాద ఘటన ఏపీ కృష్టా జిల్లాలోని పెడనులో చోటుచేసుకుంది. కరోనా సోకిందని ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత

    Mumbai Mayor : కుంభమేళా భక్తులు కరోనాని ప్రసాదంలా పంచుతారు

    April 17, 2021 / 04:51 PM IST

    దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీగా నమోదవుతున్న సమయంలో ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌లో నిర్వహిస్తున్న కుంభ‌మేళా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

    శిరోముండన బాధితుడు ప్రసాద్‌ అదృశ్యం

    February 4, 2021 / 09:31 PM IST

    Beheading victim disappears : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం కేసులో బాధితుడు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. బాధితుడు ప్రసాద్.. నిన్నటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతని భార్య కౌసల్య సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేసింద

    గుళ్లలో గంజాయి ప్రసాదం, దమ్ము కొట్టాలి

    September 10, 2020 / 05:58 AM IST

    Karnataka temples : గుళ్లలో స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం ఇచ్చే ప్రసాదం ఏంటీ ? పులిహోర, దద్దోజనం, శోండెలు, లడ్డూలు, వడలు, ఇలా కొన్నింటిని ప్రసాదంగా భక్తులకు ఇస్తుంటారు కదా..కానీ..అక్కడి గుళ్లలో మాత్రం గంజాయిని ప్రసాదంగా ఇస్తుంటారు. దమ్ముతో మత్తులోకి తీసుక

    అయోధ్యలో భూమి పూజ, రాముడి ప్రసాదం అందుకున్న దళితుడు

    August 7, 2020 / 08:21 AM IST

    అయోధ్య రామాలయ నిర్మాణంలో భూమి పూజ కార్యక్రమం అనంతరం రాముడి ప్రసాదాన్ని మొట్టమొదటగా ఓ దళితుడు అందుకున్నారు. ప్రసాదాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పంపారు. ప్రసాదంలో లడ్డూ, రామచరిత మానస్, తులసీ మాల ఉన్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మీడియా సలహా�

    ప్రసాద్ ప్లేస్‌ని ఎవరూ రీప్లేస్ చేయలేరు – మిత్రుడి మరణంతో సుకుమార్ ఆవేదన..

    March 29, 2020 / 01:59 PM IST

    గుండెపోటుతో దర్శకులు సుకుమార్ ప్రియ మిత్రుడు మరణం..

    షట్ డౌన్ పొడిగించినా కూడా….ఉన్న నిల్వలతో ఏడాదిన్నర పాటు పేదలకు ఆహారం అందిచవచ్చు

    March 24, 2020 / 10:32 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతా షట్ డౌన్ అయిపోయింది. ఎక్కడికక్కడ దేశ ప్రజలందరూ తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. ఇతర దేశాల మాదిరిగానే వైరస్ వ్యాప్తి చెందకుండా రైళ్లు నిలిపివేశారు. బస్సులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అంతర్జాతీయ విమానస�

    ఆ స్వామి గుడిలో చికెన్, మటన్ బిర్యానీలే ప్రసాదాలు

    January 27, 2020 / 01:57 AM IST

    తమిళనాడులోని మధురైలో ఉన్న మునియాండి స్వామి గుడిలో బిర్యానీనే ప్రసాదం. మొక్కులు తీర్చుకుని బిర్యానీ తినేసి వెళ్లిపోతుంటారు భక్తులు. వినడానికే ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. ప్రసాదమంటే లడ్డూ, పులిహోరా, దద్దోజనం, వడ, చక్కెర పొంగలి ఇవే గుర�

    ట్రెండ్లీ : ఆ అమ్మవారికి నైవేద్యంగా పిజ్జా, బర్గర్,పానీపూరీ

    December 18, 2019 / 07:25 AM IST

    గుజరాత్ లోని ఓ అమ్మవారికి పెట్టే ప్రసాదాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా దేవాలయంలో అమ్మవారికైనా స్వామివారికైనా పులిహోర, లడ్డూ, దద్దోజనం, పరమాన్నం వంటివి నైవేద్యాలుగా పెడతారు. కానీ గుజరాత్‌లోని రాజ్ కోట్‌లో కొలువైన జీవం�

    కొండపై కంత్రీలు : టీటీడీకి చిక్కిన దళారీ

    August 26, 2019 / 06:49 AM IST

    తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాలతో భారీస్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్న మరో దళారీ వ్యవహారం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి వద్ద పనిచేసే ప్రసాద్‌ అనే వ్యక్తి… సిఫార్సు లేఖలతో వీఐపీ బ్రేక్‌ టికెట్లు పొంది దా�

10TV Telugu News