President ramnath kovind

    President Ramnath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు బైపాస్ సర్జరీ..

    March 28, 2021 / 11:11 AM IST

    భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మంగళవారం ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ జరగనున్నట్లుగా రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

    ఎర్రకోట ముట్టడి దురదృష్టకరం

    January 29, 2021 / 12:37 PM IST

    The Red Fort siege was unfortunate says president ramnath kovind : గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ఢిల్లీలో జ‌రిగిన హింస ప‌ట్ల‌ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం జరిగిన ఘటనలను ఆయన ఖండించారు. రైతుల ట్రాక్ట‌ర్ ర్యాలీ వేళ హింస చోటుచేసుకోవ‌డం పట్ల రాష్ట్రప�

    రైతుల మేలు కోసమే కొత్త చట్టాలు..రెండు వ్యాక్సిన్లు అభివృద్ధి చేశాం

    January 29, 2021 / 12:09 PM IST

    President Ramnath Kovind addressed the budget meetings of Parliament : రైతుల మేలు కోసమే కొత్త చట్టాలు తీసుకొచ్చినట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. రైతులకు మరింత లబ్ధి కలిగించేందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగి

    రిపబ్లిక్ పరేడ్ లో మన సత్తా

    January 26, 2021 / 01:10 PM IST

    Republic Day Celebrations Nationwide | దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోవత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్ ఫథ్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. త్రివిద దళాల గౌరవ వందనాన్ని కోవింద్ స్వీకరించారు. గణతంత్ర వేడుకలక�

    డిసెంబర్‌ 10న కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి భూమిపూజ

    December 5, 2020 / 02:16 PM IST

    new Parliament building bhumipuja : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జరగనుంది. ఈనెల 10న కొత్త భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ భూమిపూజలో పాల్గొంటారు. ప్రస్తుత పార్�

    రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ అధికారికే అవమానం..

    November 24, 2020 / 05:11 PM IST

    TTD Vigilance officials prevented Chittoor District Collector : భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటనలో ప్రోటోకాల్ అధికారికే అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తాకు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. ఆలయంలోకి వెళ్లేందుకు బయోమెట్రిక్ దగ్గరకు వెళ్లిన జిల్లా

    ప్రాంతీయ భాషల్లోనే కేంద్ర ఉద్యోగ పరీక్షలు

    November 20, 2020 / 02:35 PM IST

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి, ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ

    November 20, 2020 / 11:26 AM IST

    cm kcr letter to pm modi: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని లేఖలో కోరారు. పరీక్షలను హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే జరపడం వల్ల ఇతర అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో �

    NPR రాష్ట్రపతితో మొదలు

    February 17, 2020 / 10:51 AM IST

    జాతీయ జనాభ గణన (NPR), పౌరసత్వ సవరణ చట్టం (NRC)లకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. దీనివల్ల ఎలాంటి భయం లేదని చెప్పుకొస్తోంది. పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆందోళనలు, నిరస

    నిర్భయ దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించిన రాష్ట్రపతి

    February 1, 2020 / 05:24 AM IST

    నిర్భయ దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటీషన్ ను  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఉరి శిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు పలు డ్రామాలకు తెరతీస్తున్నారు. నిర్భయను అత్యంత పాశవికంగా హింసించి ఆమె మృతికి కారణమైన నిందితులు తమ ప్రా�

10TV Telugu News