President

    కేరళలో రాష్ట్రపతి పాలన పెట్టాలంట!….యడియూరప్ప సన్నిహితురాలు డిమాండ్

    February 23, 2020 / 04:07 PM IST

    కేరళలో రాష్ట్రపతి పాలన విధించాలని కర్నాటక సీఎం యడియూరప్ప సన్నిహితురాలు, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. కేరళ ఓ ఉగ్ర శిబిరంలా మారిందని ఆమె ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (POF) మార్కు ఉన్న 14 లైవ్ బుల్లెట్లు కేరళలో లభించడ

    ట్రంప్ టూర్ షెడ్యూల్..వివరాలు

    February 23, 2020 / 08:27 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24 భారత పర్యటనకు వస్తుండడంతో కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచాన్నే శాసిస్తున్న అమెరికా అధ్యక్షుడికి అతిథి మర్యాదల్లో ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మోతేరా

    ట్రంప్‌ ఒక్క రాత్రి సూట్ రూం ఖర్చు రూ.8లక్షలు.. హైదరాబాద్ హౌజ్‌లో లంచ్

    February 21, 2020 / 02:10 PM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. భారత్‌కు వస్తున్నారని కేంద్రం భారీగా ఖర్చు పెడుతూ ఏర్పాట్లు చేస్తుంది. ఇదే లిస్టులో ఆయన ఒక్క రాత్రి ఉండేందుకు రూ.8లక్షలు చెల్లిస్తుంది. ఫిబ్రవరి 24న వచ్చి అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీ ప్రాంతాలను పర్యటించనున�

    రావయ్యా ట్రంప్…ఆగ్రా అందం పెరిగింది చూడవయ్యా

    February 20, 2020 / 11:49 AM IST

    అగ్రరాజ్యం అధ్యక్షుడి భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు.  భారత్‌ పర్యటన సందర్భంగా ట్రంప్ సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధిక

    CAA,NRCకి మద్దతుగా…రాష్ట్రపతికి 154మంది ప్రముఖుల లేఖ

    February 17, 2020 / 03:49 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం (CAA),ప్రతిపాదిత  జాతీయ పౌరపట్టిక (NRC)కి వ్యతిరేకంగా ఓ వైపు దేశంలోని పలుప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో సీఏఏ,ఎన్‌ఆర్‌సీలకు మద్దతుగా 154 మందికి పైగా ప్రముఖులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సోమవారం(ఫిబ్రవరి-17,2020) లేఖ �

    చైనా అధ్యక్షుడికి కరోనా వైరస్ టెస్ట్‌

    February 12, 2020 / 09:03 AM IST

    చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ముఖానికి మాస్క్ ధరించుకుని దేశ రాజధాని బీజింగ్ లో పర్యటించారు. బీజింగ్ లో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ (covid 19) నిర్ధారణ పరీక్షల శిబిరం వద్ద నిర్వహణలను తొలిసారిగా స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్బంగా జిన్ పింగ్ జ్వర పరీక

    నిర్భయ దోషి అక్షయ్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి

    February 5, 2020 / 03:23 PM IST

    నిర్భయ దోషి అక్షయ్ ఠాకూర్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే ముఖేశ్, వినయ్ శర్మ పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు.

    కలకలం : విశ్వహిందు మహాసభా లీడర్ కాల్చివేత

    February 2, 2020 / 07:05 AM IST

    లక్నోలో కలకలం రేగింది. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్‌ను గుర్తు తెలియని దుండుగలు కాల్చి చంపారు. ఈ ఘటన లక్నోలోని హజరత్ గంజ్‌లో చోటు చేసుకుంది. 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం ఎప్పటిలాగానే మార్నింగ్ వాక్‌కని బయలుదేరారు. ఈయనతో పాటు సోదరుడు కూడ�

    పాక్‌లోని హిందువులు, సిక్కులు భారత్‌కు రావొచ్చని గాంధీజీ చెప్పారు – రాష్ట్రపతి 

    January 31, 2020 / 06:08 AM IST

    పాక్‌లో ఉన్న హిందువులు, సిక్కులు భారత్‌కు రావొచ్చని గాంధీజీ చెప్పారని, వీరందరికీ మెరుగైన జీవితం అందించడం భారతదేశ బాధ్యత అని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. CAAతో బాపుజీ కల నేరవేరిందని వెల్లడించారు. 2020, జనవరి 31వ తేదీ శుక్రవ�

    నిరసనల పేరుతో సాగించే హింస దేశాన్ని బలహీనపరుస్తుంది : రాష్ట్రపతి కోవింద్

    January 31, 2020 / 05:50 AM IST

    ఈ దశాబ్దం ఎంతో కీలకమన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఈ దశాబ్దంలో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకుంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు పార్లమెంట్‌కు చేరుకున్న రాష్ట్రపతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్, రాజ�

10TV Telugu News