President

    హ్యాట్సాఫ్ సైనికా : ఐదుగురు ఆర్మీ అధికారులకు శౌర్యచ‌క్ర అవార్డులు

    January 25, 2020 / 09:56 AM IST

    దేశానికి అనితరసాధ్యమైన సేవలు అందించిన వీర సైనికులకు భారత ప్రభుత్వం శౌర్యచక్ర అవార్డులను ప్రకటించింది. భారత గణతంత్ర వేడుకల్లో  వీర సైనికులను సత్కరించుకోవటం మన భాద్యత. ఈ క్రమంలో కేంద్ర ప్ర‌భుత్వం ఐదుగురు ఆర్మీ అధికారులకు ప్రభుత్వం శౌ�

    జర్నలిజానికి బ్రేకింగ్ న్యూస్ వ్యాధి పట్టింది: రాష్ట్రపతి

    January 21, 2020 / 01:43 AM IST

    భారత్‌లో మీడియాకు వ్యాధి వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ వ్యాధితో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. నేటి రోజుల్లో ఫేక్ న్యూస్‌తో మీడియాకు ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ వార్తలతో తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకొంటున్నారంట

    మోడీని ఢీ కొట్టగలడా? : మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్

    January 20, 2020 / 02:42 PM IST

    మరోసారి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ రెడీ అయినట్లు సమాచారం. ఇటీవల జరిగిన హర్యాణా,జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తా చూపించడంలో ఆ పార్టీ కార్యకర్తలు,నాయకులు మంచి జోష్ లో ఉన్నారు. అయితే జాతీయస్థాయిలో పార్టీలో నాయ

    నడ్డాతో స్కూటర్ పై తిరిగేవాడిని…అమిత్ షా గురించి పదాల్లో చెప్పలేను

    January 20, 2020 / 01:01 PM IST

    బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన జగత్ ప్రకాష్ నడ్డాకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. జేపీ నడ్డా నేతృత్వంలో కొత్త లక్ష్యాలను చేరుకుంటామని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు ఇచ్చిన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మ

    నాడు MLAగా ఓటమి…నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు

    January 20, 2020 / 11:37 AM IST

    భారతీయ జనతా పార్టీ(BJP)కొత్త రథసారథిగా ఇవాళ(జనవరి-20,2020)జగత్ ప్రకాష్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఏడు నెలల తర్వాత నడ్డా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకున్నారు. 2014 జులై నుంచి ఇప్పటివరకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అమి�

    నిర్భయ కేసు…క్షమాబిక్ష పిటిషన్ తిరస్కరించిన రాష్ట్రపతి

    January 17, 2020 / 07:16 AM IST

    నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్ అయింది. నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. ముఖేశ్‌ సింగ్‌ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్‌ �

    ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాకే శైలజానాధ్

    January 16, 2020 / 12:18 PM IST

    ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా  మాజీ మంత్రి సీనియర్ నాయకుడు సాకే శైలజానాధ్ నియమితులయ్యారు.  2019 లో జరిగినసార్వత్రిక ఎన్నికల తర్వాత అధ్యక్ష పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేశారు అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. గత కొన

    ఆఖరి అవకాశమిదే: రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతున్న నిర్భయ హంతకుడు

    January 14, 2020 / 02:30 PM IST

    2012 నిర్భయ గ్యాంగ్ రేప్ చేసిన హంతకుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ మరో ప్రయత్నం చేశాడు. రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాలంటూ అభ్యర్థిస్తున్నాడు. చిట్ట చివరి అవకాశంగా మంగళవారం ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ ను దయచూపాలంటూ వేడుకుంటున్నాడు. ఈ ముఖేశ్.. వినయ్

    ఫైనల్ ఆన్సర్ అదే…అమెరికా బలగాలను తరిమికొడతాం

    January 8, 2020 / 01:00 PM IST

    అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ అధ్యక్షుడు హస్సాన్ రౌహానీ. జనరల్ ఖాసిమ్ సోలేమానీని హత్య చేసి అమెరికా చాలా పెద్ద తప్పు చేసిందన్న ఆయన సోలేమానీ మృతికి ఫైనల్ రెస్ఫాన్స్.. తమ ప్రాంతంలోని యూఎస్ దళాలను తరిమికొట్టడమేనన్నారు.ఐసిస్, అల్ ఖై�

    పెళ్లికూతురు ట్వీట్ కు స్పందించిన రాష్ట్రపతి…నెటిజన్ల ప్రశంసలు

    January 6, 2020 / 04:13 PM IST

    ఓ పెళ్లి కూతురు ట్వీట్ కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. పెళ్లి కూతురుకి ఎదురైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆమెకు శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. ఓ పెళ్లి కూతరు ట్వీట్ కి స్పందించియ వెంటనే సమస్యను �

10TV Telugu News