Home » President
రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. రాజధాని విషయంలో మోసపోయామని,
బిగ్ బీ అని పిలుచుకునే ఇండియన్ సినిమా బిగ్ ఐకాన్ అమితాబ్ బచ్చన్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆదివారం(డిసెంబర్-29,2019)రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో 2018 ఏడాదికి గాను అమితాబ్ బచ్చన్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దాద
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, అక్రమ కంపెనీలు, మనీ ల్యాండరింగ్, వ్యాపార స్కామ్లపై విచారణ చేసే అంశాన్ని కేంద్ర హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. ఎంపీ సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, అక్రమ కంపెనీలు, మనీ ల్యాండరింగ్, వ్యాపార స్కామ్లపై విచారణ జరపాలని గతంలో రాష్ట్రపతికి విజయసాయి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
తన అధికార నివాసంలోని బాత్రూమ్ లో ఆయన జారి పడ్డారు. దీంతో ఆయనకు తలకు గాయాలవ్వటంతో స్థానిక సమయం రాత్రి 9 గంటలప్రాంతంలో ఆయన్నిఆర్మీ హాస్పటల్కు తరలించారు. డాక్టర్లు వెంటనే ఆయనకు సీటీ స్కాన్ చేశారు. ఈ 2019 జనవరిలో బొల్సనారో బ్రెజిల్ అ�
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్కు చేరుకున్నారు. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1గంటల సమయంలో ప్రత్యేక విమానంలో చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్, మంత్రులు, ఇత�
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది అధికారికంగా ఖరారైంది. ఆయన 2019, డిసెంబర్ 20వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 20వ తేదీ �
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్ధులపై పోలీసుల చర్య విషయమై ఇవాళ(డిసెంబర్-17,2019)కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలిశారు. అఖిలపక్ష నాయకుల బృందంతో కలిసి రాష్ట్రప�
మురికినదిలా మారిన మూసీని సబర్మతి నదిలా చేస్తానని కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ బాపు ఘాట్ వద్ద ‘నమామి మూసీ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..మూస
దిశా చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై రాష్ట్ర హోం మంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాతే..అమల్లోకి వస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన చిన్నారి ఘటనపై సత్వర న్యాయం చేస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా