President

    సంక్రాంతి సంబరాలు : నాగాయలంకలో పడవల పోటీలు 

    January 14, 2019 / 03:34 AM IST

    కృష్ణా : సంక్రాంతి సంబరాలతో పల్లెలు సరికొత్త సందడిని సంతరించుకున్నాయి. కోడి పందాలు, పోట్టేలు పోటీలు, బసవన్నల సందడితో పల్లెలంతా శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో కృష్ణాజిల్లాలోని నాగాయలంకలో మూడు రోజులపాటు పడవ పోటీలు ఘనంగ�

    గెలిస్తే హిస్టరీ : అమెరికా అధ్యక్ష బరిలో హిందూ మహిళ

    January 13, 2019 / 07:14 AM IST

    2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందూ మహిళ తులసి గబ్బార్డ్ ప్రకటించారు. వారం రోజుల్లో దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తులస�

    అమల్లోకి ఈబీసీ బిల్లు: సంతకం చేసిన రాష్ట్రపతి

    January 12, 2019 / 02:05 PM IST

    ఢిల్లీ: విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రెండురోజులక్రితం పార్లమెంట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమ�

    పంచాయితీ ఎన్నికలు: 60 ఏళ్ల తర్వాత సీన్ మారింది

    January 12, 2019 / 09:58 AM IST

    లెత్దూరుపల్లి :  ఆరు దశాబ్దాలుగా ఆ గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగలేదు. ఎప్పుడూ ఏకగ్రీవమే. చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాలకూ ఆ వూరు ఇంతకాలం ఆదర్శం. ఆ ఊరిని చూసి ఇప్పుడూ ఎన్నో ఊళ్లు ఏకగ్రీవాలవుతున్నాయి.. కానీ.. ఆ ఊరిలో మాత్రం పరిస

    మొసలి చావుకు గుడి కట్టి నివాళి : గంగారామ్ అమర్ రహే

    January 11, 2019 / 10:54 AM IST

    ఆ ఊరి చెరువులో వున్న మొసలి చనిపోయిందని ఊరు ఊరంతా కన్నీరు మున్నీరుగా విలపించింది.తిండి తినకుండా...నిద్ర పోకుండా ఊరు ఊరంతా కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ ఊరిలో ఒక్క పొయ్యి కూడా వెలగలేదు.

    పంచాయితీ ఎలక్షన్ : నేరాల చిట్టా విప్పాల్సిందే

    January 5, 2019 / 07:43 AM IST

    పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్ధులతో పాటు వార్డ్ మెంబర్స్ కూడా తమ ఆస్తులతో పాటు నేర చరిత్ర గురించి కూడా చెప్పాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. తెలంగాణ సీఎం  కేసీఆర్ నాయకత్వంలో నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 రూపొందించారు. 2003లో సుప్రీ�

    నడిరోడ్డుపై టీడీపీ, బీజేపీ బాహాబాహీ..

    January 5, 2019 / 06:36 AM IST

    టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జనవరి 4న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీఎం కాన్వాయ్‌ను  అడ్డుకున్నందుకు నిరసనగా 5న బీజేపీ అధ్యక్షుడు కన్నాఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగటంతో  దీంతో కన్నా లక్ష్మీనారాయణ ఇంటి �

10TV Telugu News