Home » President
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం 8.19 నిమిషాలకు ఇంట్లోకి కుటుంబసమేతంగా వెళ్లారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్, భారతి దంపత
అంతర్జాతీయన్యాయస్థానం(ఐసీజే)లో పాక్ తన బుద్ధి చూపించింది. కుల్ భూషణ్ జాదవ్ కేసులో సోమవారం(ఫిబ్రవరి-18,2019) ఐసీజేలో వాదనలు జరుగుతున్న సమయంలో పాక్ తరపున తాత్కాలిక న్యాయమూర్తిగా ఉన్న తసాదఖ్ హుస్సేన్ జిలానీకి గుండెపోటు వచ్చి ఆయన ఆస్పత్రిలో
పాక్ తో చర్చల సమయయం ముగిసిపోయిందని, ఇప్పుడు చర్యలు తీసుకొనే సమయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. చర్చలకు సమయం ముగిసిపోయిందనే విషయం పుల్వమా జిల్లాలో జరిగిన ఉగ్రదాడితో నిరూపితమైందన్నారు.పాక్ తో చర్చలు జరిపే సమయం ముగిసిపోయిందని సూచిందన్నా�
నేను ఎవరి మాట వినను. ఏది అనుకుంటానో అది ఖచ్చితంగా చేసి తీరుతాను. ఎవరెన్ని చెప్పినా డోంట్ కేర్ అంటూ దూసుకుపోతున్న అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన కార్యనిర్వాహక అ�
మాస్కో : జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపొర పట్టణ సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై గురువారం (ఫిబ్రవరి 14)న జరిగిన ఆత్మాహుతి దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్ర
హైదరాబాద్ : అతడు గ్రామ రైతు సంఘానికి అధ్యక్షుడు. తెల్లటి ఖద్దర్ చొక్కా ధరించి, చేతికి రెండు ఉంగారాలు పెట్టుకుని బుల్లెట్ బైక్ పై తిరుగూతూ గ్రామంలో రాజకీయ నేతగా, పెద్దమనిషిగా అందరితో సత్సంబంధాలు ఉన్నవ్యక్తి. కానీ ఈపెద్ద మనిషి హైదరాబాద్ లో �
ఢిల్లీ : ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటు సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు (ఫిబ్రవరి 12)న ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ చంద్రబాబు ర్యాలి చేపట్టారు. రాష్ట్రపతి �
భారీ రేంజ్ భధ్రత. లేటెస్ట్ టెక్నాలజీ వాడే అమెరికాకే పోటీగా విమానాలను కొనుగోలు చేయనుంది. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్కు పోటీగా ఎయిరిండియా వన్ ను సిద్ధం చేస్తుంది భారత్. ప్రధానమంత్రి లాంటి వీవీఐపీలు వ్యక్తుల ప్రయాణి�
అమెరికా : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో ఈ నెలలో ‘అణు సమావేశం’ నిర్వహించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికా పార్లమెంట్ లో జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఫిబ్రవరి 27, 28 త
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ను టెంపరరీగా క్లోజ్ చేయనున్నారు. భారీ అగ్నిప్రమాదం జరగడంతో…ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి..అలాగే ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంపై తెలుసుకొనేందుకు మూసివేయనున్నారు. కేవలం మూడు రోజులు మాత్రమే తాత్కాలికంగా మ