Home » President
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా విషయాల్లో ఆయన హాట్ టాపిక్. ఇప్పుడు మార్కెట్ లో ఆయన బొమ్మతో తయారు చేసిన టాయ్ లెట్ బ్రష్ లు హల్ చల్ చేస్తున్నాయి. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు పేరుతో బ్రష్ లంటే మాటలా మరి..ఇప్పుడవి అందరి దృష్టిని ఆక�
ఎన్నికల్లో తనను దూరంగా ఉండాలని బీజేపీ తనను కోరిందని ఆ పార్టీ కురువృద్ధుడు,బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషి(85) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటర్లను ఉద్దేశిస్తూ ఆయన ఓ లేఖను రాశారు.ఆ లేఖలో….ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు…రానున్న ఎన్నిక�
ఎన్నికలు వస్తే చాలు అనకాపల్లిలో అయినా,ఆఫ్రికాలో అయినా రాజకీయనాయకులు ఒకేలా ఉంటారు.ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నానారకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అధికారంలో ఉన్నన్ని రోజులు గుర్తుకురాని సమస్యలు నాయకులకు అప్పడే గుర్తుకువస్తాయి.అయ్�
జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని ఐక్యరాజ్యసమితిలో గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించుకుండా చైనా అడ్డుకోవడంలో దేశంలో రాజకీయ వివాదాలకు తెరలేపింది. చైనా విషయంలో కాంగ్రెస్,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనా అధ్యక్ష్యుడు జిన్ పింగ్ ను
మహిళా రిజర్వేషన్పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ ప్రకటించారు. మార్చి 09వ తేదీ శనివారం శంషాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ పార్�
పాకిస్తాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు జైషే చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో లేదని వాదించిన పాక్..
తెలుగు రాష్ట్రాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో ఏడు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ పగరాల జాబితా కోసం జనవరి-4నుంచి 31వరకు మొత్తం 4,234 పట్టణాలు,నగరాల్లో కేంద్రం సర్వే నిర్వహించింది. అవార్డుల జాబిలో ఏపీ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లురుపేట, కావలి నిలువగ�
భారత్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాక్ ఇచ్చేందకు రెడీ అయ్యారు. భారత వస్తువులపై అత్యధిక పన్నులు విధిస్తామని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ సోమవారం(మార్చి-4,2019) మరో సంచలన ప్రకటన చేశారు. 5.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులు ఎలాంటి ట్యాక్స్ లు �
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానున్నారా. తెలంగాణ టీడీపీకి త్వరలో కొత్త నాయకత్వం రానుందా. జూ.ఎన్టీఆర్కి టీడీపీ బాధ్యతలు అప్పగిస్తారా. అంటే అవుననే
భారత ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేషి సంగమంలో పుణ్యస్నానమాచరించిన విషయం తెలిసిందే.అయితే ఈ సమయంలో అదే రోజున బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా చేస�