Home » President
ఢిల్లీ : గాంధీజీ కలలకు అనుగుణంగా భారత ప్రభుత్వం నడుచుకొంటోందని…అవినీతి రహిత పాలనను అందించడమే సర్కార్ లక్ష్యమని…2019 సంవత్సరం భారత్కు ఎంతో ముఖ్యమైందని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభివర్ణించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31�
ప్రకాశం : రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని తహతహలాడుతున్న దగ్గబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేశ్ చెంచురాంకు కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. గత కొన్ని రోజులుగా దగ్గుబాటి..ఆయన తనయుడు హితేశ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెగ చర్చ �
హైదరాబాద్ : దివంగత ఎన్టీఆర్ జీవితంలో కీలక పాత్రలు పోషించిన అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇక ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. గత కొంతకాలంగా పొలిటికల్గా దూరంగా ఉన్న దగ్గుబాటి ఇక మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్త�
హైదరాబాద్ : దగ్గుబాటి పురంధేశ్వరీ పొలిటికల్ భవిష్యత్పై భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరీ పార్టీ మారాల్సి వస్తే..మాత్రం రాజకీయాల నుండి విశ్రాంతి తీసుకుంటారని వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జన�
విజయవాడ : పశ్చిమగోదావరి రాజకీయాల్లో ఒక్కసారిగా కుదుపు. దివంగత ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు..వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఇంట్లో ప్రత్యక్షం కావడం సంచలనమైంది. ఆయనతో పాటు తనయుడు హితేశ్ చెంచురాం…కూడా ఉండడం రాజకీయ వర
ఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్రం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు దివంగత నానాజీ దేశ్ ముఖ్, భూపేన్ హజారికాకు కూడా భారతరత్న పురస్కారం దక్కింది. సాధారణంగా జీవించి ఉన్నవారికి భారతరత్న పుర�
విజయవాడ : మళ్లీ జగన్ టూర్ చేయనున్నారు. విదేశీ టూర్ అనుకొనేరు…కాదు…జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడానికి..ఇప్పటికే ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన జగన్..ఈసారి జిల్లాల్లో పర్యటించాలని జనవరి 25వ తేదీ శుక్రవారం నిర్ణయించారు. జిల్లాల్లో పార్టీ బ
ఢిల్లీ : రిపబ్లిక్ 2019 వేడుకులకు రాష్ట్రాలు సన్నద్ధమౌతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఇందుకు ఆయా గ్రౌండ్స్లలో చురుగ్గా పనులు జ�
ఢిల్లీ : జనవరి 26, రిపబ్లిక్ డే…ఢిల్లీ ముస్తాబవుతోంది. ఇంకో మూడు రోజులు మాత్రమే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి గణతంత్ర దినోత్సవానికి సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ముఖ్యఅతిథిగా రానున్నారు
ఢిల్లీ : రిపబ్లిక్ డే 2019 వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమౌతోంది. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది గణతంత్ర వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ దేశాల ప్రముఖులను �