President

    శ్రీలంక పేలుళ్లను ఖండించిన రాష్ట్రపతి

    April 21, 2019 / 08:57 AM IST

    శ్రీలంకలో జరిగిన భయంకరమైన వరుస బాంబు పేలుళ్ల ఘటనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి చర్యలకు పాల్పడటం దారుణమన్నారు.ఇటువంటి వ్యక్తులు  వ్యక్తులకు నాగరిక సమాజంలో బ్రతిక�

    మా జీతాలు ఇప్పించండి…రాష్ట్రపతి,ప్రధానికి జెట్ ఉద్యోగుల లేఖ

    April 20, 2019 / 12:27 PM IST

    జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖలు రాశారు.జెట్ తమకు చెల్లించాల్సిన జీతాలకు సంబంధించిన వ్యవహారంలో అదేవిధంగా జెట్ కు ఎమర్జెన్సీ ఫండ్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోవింద్,మోడీలకు రాసిన లేఖ

    ఇదేనా గౌరవం : రాష్ట్రపతికి 156 మంది సైనికుల లేఖ

    April 12, 2019 / 05:38 AM IST

    ఢిల్లీ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూ 156 మంది మాజీ సైనికులు లేఖ రాశారు. సైనికులను  నేతలు రాజకీయ  ప్రయోజనాలకు వాడుకుంటున్నారని రాష్ట్రపతికి మాజీ సైకులు లేఖ రాశారు. దేశం కోసం పనిచేసే సైనికులను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవటాన్ని నిర�

    ఫస్ట్ టైమ్..వార్ మెమోరియల్ ను సందర్శించిన రాష్ట్రపతి

    April 8, 2019 / 02:05 PM IST

    ఢిల్లీలోని ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర 40 ఎకరాల్లో నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ ను మొదటిసారిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం(ఏప్రిల్-8,2019) సందర్శించారు.అమరవీరులైన జవాన్లకు ఈ సందర్భంగా కోవింద్ నివాళులర్పించారు.కేంద్ర రక్షణశాఖ మంత

    జైళ్లోనే జీవితాంతం ఉంటామంటున్న ఖైదీలు

    April 7, 2019 / 09:39 AM IST

    సాధారంగా జైలు జీవితం అంటే అందరూ భయపడిపోతారు.నాలుగు గోడల మధ్య నరకం అని భావిస్తుంటారు.ఆ జైళ్లల్లో శిక్షలు అనుభవించినవాళ్లయితే పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అని చెప్తుంటారు.య అయితే ఓ జైలుకి వెళ్లిన ఖైదీలు మాత్రం ఆ జైలు వదిలిపెట్టేందుకు �

    వికీలీక్స్ వ్యవస్థాపకుడు అరెస్ట్!

    April 5, 2019 / 09:59 AM IST

    తన లీక్స్ తో ప్రపంచంలోని అవినీతిపరులను ముప్పుతిప్పలు పెట్టిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులైన్ అసాంజేని అరెస్ట్ చేసేందుకు లండన్ తో ఈక్వేడార్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందంటూ విక్సీలీక్స్ ట్వీట్ చేసింది.

    అధికార దుర్వినియోగం…ప్రధాని కోసం గవర్నర్ ప్రచారం

    April 4, 2019 / 11:20 AM IST

    సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం ప్రచారం నిర్వహించి రాజస్థాన్ గవర్నర్ చిక్కుల్లో పడ్డారు.తన రాజ్యాంగబద్దమైన పదవి రూల్స్ ను కళ్యాణ్ సింగ్ ఉల్లంఘించినట్లు ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతికి లేఖ రాయడంతో అవసరమైన చర్యలు తీస�

    ఉగ్రవాదంపై ఉక్కుపాదం: భారత్,చిలీ ఒప్పందం

    April 2, 2019 / 09:40 AM IST

    ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత్,చిలీ దేశాలు సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు మంగళవారం(ఏప్రిల్-2,2019) అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం చ�

    బాబు సీఎం..ఉద్యోగాలు గోవిందా – జగన్

    March 30, 2019 / 06:46 AM IST

    చంద్రబాబు సీఎం అయిన తరువాత ఎన్ని ఉద్యోగాలు ఊడాయో చెప్పారు వైసీపీ అధ్యక్షుడు జగన్. తాము అధికారంలోకి వస్తే మాత్రం 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీనిచ్చారు. ఆయన హాయంలో ఎన్నో మోసాలు..కుట్రలు జరిగాయని చెప్పుకొచ్చారు. పొదుపు సంఘాల అప్ప�

    తెలంగాణ లోక్ సభ ఎన్నికలు : ఏప్రిల్ 1న రాహుల్, మోడీ రాక

    March 28, 2019 / 02:29 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సెగ రాజేస్తోంది. 16 సీట్లే లక్ష్యంగా గులాబీ దళం ముందుకు పోతుంటే..ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. TRS అధినేత కొద్ది రోజుల్లో ఎన�

10TV Telugu News